
విద్యార్థులపై భారం మోపుతున్న ప్రభుత్వం.
విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకే కుట్ర పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ సిద్దిపేట నేటి ధాత్రి పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ మాట్లాడుతూ తెలంగాణ…