పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్,బిజెపి పార్టీకు చెందిన 50 మందికి పైగా బీఅర్ఎస్ ప్రభుత్వం...
తాజా వార్తలు
చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాలమండలంలోని చైన్ పాక గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల...
లోకకళ్యాణార్థం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగము నిర్వహించారు. శతచండీయాగములో భాగంగా.. గురు, దేవతా...
మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్…
*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :* గుండాల మండలం లో మావోయిస్ట్ కరపత్రాలు సంచలనం అయినాయి. ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయండి, సమస్యలు పరిష్కరించబడే...
ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు,...
తమ భారీ పండుగ అమ్మకాలతో ఖమ్మం లో సంచలనం సృష్టిస్తోన్న రాయల్ ఓక్ ఖమ్మం, 31 అక్టోబర్ 2023:గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు...
బీఆర్ఎస్ పార్టీలోకి భారీ గా చేరికలు మంగపేట-నేటిధాత్రి మంగపేట మండలం రాజుపేట గ్రామం రైస్ మిల్ దగ్గర ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ...
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బాబాజీ నగర్ కాలానికి చెందిన 150 కుటుంబాలు మన మంత్రి కేటీఆర్ గెలపుకి అన్ని...
కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన సిందుజ రెడ్డి.!! ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి తెలంగాణలో రాబోయే...
పరకాల నేటిధాత్రి పార్టీలో కష్టపడి అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.హనుమకొండ జిల్లా పరకాల...
> మిగతా పార్టీలు మా గ్రామంలో ప్రచారం చేయొద్దంటూ తీర్మానం.. > మా ఓట్లన్నీ బీఆర్ఎస్ కే.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి...
తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రజాపతి నీధులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో...
ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్లు పాలేరులా పనిచేస్తా భూపాలపల్లి నేటిధాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో ఇంటింటి...
చోప్పదండి, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామ మల్లన్నపల్లికి చెందిన దుర్గం పూజ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారియొక్క కుటుంబ...
*జోగిని పల్లి రవీందర్రావు *చెన్నాడి అమిత్ రావు *ముదిగంటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో…. విస్తృత సార్వత్రిక ఎన్నికల ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా...
గణపురం నేటి ధాత్రి గణపురం గ్రామంలో మంగళవారం మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గణపురం మండల బిజెపి ఓబీసీ...
కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి సర్పంచ్ మోటే ధర్మరావు మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ అక్టోబర్...
https://epaper.netidhatri.com/ `బలం లేదు…పార్టీ బలపడిరది లేదు! `పక్కింట్లో బిడ్డ పుడితే ఈ ఇంట్లో కుళ్ల కుట్టుకున్నట్లుంది? `కర్ణాటకలో గెలిచారని తెలంగాణ లో కలగంటున్నారు?...
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో ఉన్న కల్లుగీత కార్మికుల సొసైటీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కల్లుగీత కార్మికులు...