100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వనపర్తి అభివృద్ధి మంత్రి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి నియోజకవర్గం ప్రజల అంచనాలకు మించి అభివృద్ధి చేస్తానని మరోసారి వనపర్తి నియోజకవర్గం ప్రజలు అవకాశమిచ్చి అండగా ఉండాలని అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు ఉన్నదని దశాబ్దాల కాలంగా వనపర్తి పట్టణము లో రోడ్ల విస్తరణ కు నోచుకోకపోవడంతో ప్రజల మద్దతు తో విస్తరణ పూర్తికా వస్తున్నదని మంత్రి తెలిపారు అదేవిధంగా వనపర్తి లో పశు వైద్య…

Read More

24 గంటల కరెంటు రైతులకు కావాలంటే మళ్లీ బి.ఆర్.యస్. ప్రభుత్వం రావాలి

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పరకాల మండలం పోచారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంట్ కావాలంటే మళ్ళీ బి.ఆర్.యస్.ప్రభుత్వం రావాలని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు.ప్రతిపక్షాలు పరేషాన్ చేయడానికి తప్ప పనిచేయడానికి ముందుకు రావు అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ముస్లిం మైనార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ముసలి ముస్లిం మైనార్టీ నాయకులు కరీం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ స్కూల్స్ మైనారిటీ కళాశాలలు షాది ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడ పిల్లలా పెళ్ళికి సహాయం మైనారిటీ బందు డబుల్ బెడ్ రూమ్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం ఇమామ్ మౌజనులకు గౌరవ వేతనాలు మహిళలకు ఉచిత…

Read More

30 మంది కాంగ్రేస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.

అభివృద్ధి సంక్షేమం వైపే తెలంగాణ ప్రజలు. జెడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి ; చిట్యాలమండలంలోని లక్ష్మీపురం తండలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ,భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను చూసి చిట్యాల…

Read More

డబ్బు మద్యం నల్ల బెల్లం సీజ్

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాల తనిఖీల్లో భాగంగా డబ్బు మద్యం నల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీజ్ చేశామని పెద్దమందడి ఎస్ఐ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పెద్దమందడి మండలం వెల్టూరు చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా నాలుగు లక్షల రూపాయలకు ఎలాంటి రసీదు పత్రాలు లేవని ఆయన తెలిపారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విలువైన వస్తువులు డబ్బులు తీసుకువెళ్లరాదని ఆయన తెలిపారు

Read More

కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం

 సశాస్త్రీయంగా మహా పూర్ణాహుతి తెలంగాణకు మంచి జరగాలని కోరుకున్నామన్న స్వరూపానందేంద్ర ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు కేసీఆర్‌…

Read More

జోరుగా బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి : గుండాల మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గురువారం జోరుగా ప్రచారం కొనసాగించారు. మండల కేంద్రంలోని ఇంటింటికి వెళ్లి గోడ పత్రికలను అతికిస్తూ మేనిఫెస్టో లో ఉన్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి పినపాక ఎమ్మెల్యే గా రేగా కాంతారావును గెలిపించాలని మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని , కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు…

Read More

నిమ్మబాయిగడ్డ నీరాజనం.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి ఘన స్వాగతం..

నీళ్లు ఇచ్చిన సర్కార్ కే మా మద్దతు అంటూ ప్రకటించిన పట్టణ ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బిఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. తాగునీళ్లు సక్రమంగా అందుతున్నాయా కరెంటు ఇబ్బంది ఏమైనా ఉందా..రోడ్లు డ్రైనేజీ వసతి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అవ్వను తాతలను ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం…

Read More

వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ మంజుల మల్లేశం మార్కెట్ కమిటీ చైర్మన్ సరస్వతి ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయంలో వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఎంతో అభివృద్ధి పరిచారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణ…

Read More

భారీగా కాంగ్రెస్ బిజెపి బిజెవైఎం నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.

చిట్యాల, నేటి దాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో చిట్యాల మండల కేంద్రం నుండి కాంగ్రెస్ మరియు బిజెపి, బీజేవైఎం, నుండి ఎమ్మెల్యే గండ్రవేంకటరమణ రెడ్డి గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ బిజెపి బీజేవైఎం నాయకులు చేరిన వారిలో *బుర్ర రఘు గౌడ్(కాంగ్రెస్ మాజీ టౌన్ అధ్యక్షులు ) *ఆముదలపల్లి శ్రీనివాస్ (కాంగ్రెస్ మండల నాయకులు ) *గాజర్ల మల్లేష్ గౌడ్ (బిజెపి మండల సీనియర్ నాయకులు…

Read More

కొడిమ్యాలలో భారీ చేరికలు

కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దళిత సంఘం నాయకులు 50మంది గురువారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు. కొడిమ్యాల (నేటి ధాత్రి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కేంద్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు.బిఆర్ఎస్ లో చేరిన వారికి పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్,ప్యాక్స్ ఛైర్మెన్ మేనేని రాజనర్సింగరావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి…

Read More

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డి.యం.ఒ.

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గురువారం జిల్లా వ్యవసాయ అధికారిని పద్మావతి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పత్తి సీజన్ ప్రారంభమైన నేపద్యంలో రైతులు పత్తిని విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సిసిఐ కొనుగోల్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 7020 రూపాయల మద్దతు ధరకు సిసిఐకి విక్రయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పత్తిని రైతులు సిసిఐకి విక్రయించే…

Read More

మద్దెల శంకర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణానికి చెందిన సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మద్దెల శంకర్ అనారోగ్యంతో బాధపడుతుండగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లు పట్టణంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు త్వరగా కోలుకోవాలని శంకర్ కు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్,…

Read More

దళితుల అభ్యున్నతికై పాటుపడుతా

*దేశంలోనే ఎక్కుడ లేని విధంగా దళితులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ *సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది చందుర్తి, నీటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సమాజంలో అట్టడుగు వర్గాలుగా ముద్రపడిన దళితుల అభ్యున్నతి కొరకు తన వంతు కృషి చేస్తానని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల…

Read More

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని బజ్జు తండా గ్రామానికి చెందిన తేజ వత్ వెంకటేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్థివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, నాయకులు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, పాలెపు రాజేశ్వరరావు, విడియాల…

Read More

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గండ్ర రమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ,19వ ఎల్బీనగర్ రెడ్డి కాలని)వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి స్థానిక కౌన్సిలర్ శిరీష దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు అవకాశం కల్పిస్తే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరిచ్చిన అవకాశం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న, అభివృద్ధి చేసిన నెను మొదటి…

Read More

బిఅర్ఎస్ లొకి వలసల జోరు.

#మండలంలో ప్రతిపక్ష పార్టీల ఖాళీ. #ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. #ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరొకసారి ప్రభుత్వ ఏర్పాటు జరిగినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్క కార్యకర్తను తమ కుటుంబ సభ్యులుగా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మండలంలోని మేడపల్లి, బుచ్చిరెడ్డిపల్లి గ్రామాలకు…

Read More

తెలంగాణ ఉద్యమ నేత గాజుల మల్లయ్య గౌడ్ చూపు ఎటువైపో..?

-వలసవాదుల అవమానాలు భరించలేకే పార్టీ మారనున్నారా..? మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 2 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటి నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి, 2001 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా, అనంతరం మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ..పార్టీ ప్రతిష్టతకు విశేష కృషి చేసిన గాజుల మల్లయ్య గౌడ్ చూపు ఎటువైపోనని మండలంలో చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా

*-అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు *-వేములవాడ పట్టణ సిఐ కరుణాకర్ హెచ్చరిక వేములవాడ, నేటిధాత్రి’ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ పట్టణ సిఐ పి కరుణాకర్ హెచ్చరించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని,…

Read More

దివ్యాంగులకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

మరిపెడ నేటి దాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డోర్నకల్ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతు దివ్యాంగుల ఆత్మబంధువు కేసీఆర్ అన్నారు, ఒక్క పెన్షన్లు పెంచడమే కాకుండా మన గురించి ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు,సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నా ఏకైక సీఎం మన కేసీఆర్ అన్నారు,పెన్షన్లు వివిధ దఫాలుగా పెంచినటువంటి…

Read More
error: Content is protected !!