మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్స్ డ్రైవర్స్ అందరు కలిసి మంత్రి కేటీ రామారావుకి తమ మద్దతు అని తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినారు ఇట్టి సమావేశ తీర్మానకార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు బోల్లి రామ్మోహన్ వచ్చిన సందర్భంగా ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్లు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావుకి మేమందరం కలిసి ఆయనకే గెలుపుకి కృషి చేస్తామని…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, మంత్రి గంగుల కమలాకర్ పై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఈ నెల నాలుగవ తేదీన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా ఆశీర్వాద సభలో జెఎసి చైర్మన్ గజ్జల కాంతం, గంగుల కమలాకర్ ని ఇట్టి మీటింగునకు ఆహ్వానించడానికి తన వద్దకు వెళ్ళిన క్రమంలో మంత్రి తెలంగాణలో ఉన్న తురక ముండ కొడుకులను ఎందుకు నీ వెంట ఏసుకు తిరుగుతున్నవు అని ముస్లిం మైనార్టీలను అవమానపరిచారని గజ్జల కాంతం మీటింగ్లో…

Read More

సీఎం కెసిఆర్ సభకు బయలుదేరిన కాన్కూర్ గ్రామస్తులు

డబ్బులకు అమ్ములు పోయే నాయకుడు కాదు మాకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండల్ కాన్కూర్ గ్రామం నుండి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ సభకు బయలుదేరిన గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు,యువ నాయకులు, మహిళలు, వృద్ధులు అలాగే ఇక్కడ బాల్క సుమన్ గెలుపు కోసం అక్కడ సీఎం కేసీఆర్ గెలుపు కోసం రాత్రి పగలు ఒక సైనికుల కష్టపడి పనిచేస్తామని, బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా…

Read More

మీకు ఏ ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా ఎమ్మెల్యే రెడ్యా నాయక్

మరిపెడ నేటి ధాత్రి. మరిపెడ మండల కేంద్రంలో కార్,ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారికి భవన నిర్మాణం కట్టిస్తామని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు కలిసి హామీ ఇచ్చారు, మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరిపెడ మండల కార్,ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారు డోర్నకల్ నియోజకవర్గం నుండి డిఎస్ రెడ్యా నాయక్ ని భారీ మెజారిటీతో. గెలిపించుకుంటామని సంపూర్ణమద్దతి తెలుపుతూ హామీ ఇచ్చారు ఈ…

Read More

బిఆర్ఎస్ చెల్పూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే గండ్ర దంపతులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వారు మాట్లాడుతూ పుట్టిన నేలకు స్వార్ధకతం చేసుకున్న. మహాభారతంలోనే ఉంది పాము పగ పాలిపగా. లీడర్ పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారదు ప్రజల అభిప్రాయం మారదు. కట్టప్పలు ఎంతమంది వచ్చినా ప్రజా ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా. ఆరోపణలు చేయడమే పనిగా బ్రతికే నీకు నిరూపించే ధైర్యం ఉందా.నా అనుకున్న వాళ్ళందరూ కదన రంగంలో నన్ను…

Read More

డిఎల్పిఓ విచారణ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని గ్రామస్తుడైన జవ్వాజి ఆశయ్య జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ శ్రీలత విచారణ చేపట్టారు. ఇరువురి వాదనలు విన్న డిఎల్పిఓ విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపనున్నట్లు తెలిపారు. ఈవిచారణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రేవంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read More

నర్వ సర్పంచ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సభకు బయలుదేరిన గ్రామస్తులు

బాల్క సుమన్ గెలుపు కోసం మీ వెంటే మేము ఉన్నాం సర్పంచ్ రాజ్ కుమార్ జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండలం నర్వ గ్రామపంచాయతీ నుండి సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మందమర్రి లో జరుగుతున్న సీఎం కేసీఆర్ భారీ సభకు పెద్ద ఎత్తున బయలుదేరిన గ్రామస్తులు మరియు యువకులు మాకు మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలి. మా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలవాలి. ఎన్నో ఏళ్ల నుంచి జరగని పనులు, రోడ్లు, బ్రిడ్జిలు…

Read More

ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన రేండ్ల సంజీవ్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతనికి భార్య రాధ(32సం.లు) బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరికి కనీసం ఉండటానికి ఇల్లు లేక ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూంలో ఎలాంటి వసతులు లేని ఇంటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అసలే దినసరి కూలీ పనిచేసి బతుకీడుస్తున్న కుటుంబాన్ని విధి వక్రీకరించింది….

Read More

బిఆర్ఎస్ పార్టీలో చేరిన నేచర్ యూత్ క్లబ్ సభ్యులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన నేచర్ యూత్ క్లబ్ పాలకవర్గ సభ్యులు సుమారు వంది మంది కేసీఆర్ ప్రభుత్వం, సుంకె రవి శంకర్ చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరగా చోప్పదండి నియోజకవర్గ అభ్యర్థి సుంకే రవిశంకర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈకార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నేరేళ్ళ అంజయ్య గౌడ్, కోండగట్టు దేవస్థానం డైరెక్టర్…

Read More

విజయవాడలో APSRTC బస్సు ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు

విజయవాడ: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం 12వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో బస్సు కండక్టర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. బస్సు కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బాధితుల్లో బస్‌ కండక్టర్‌, ఓ మహిళ, బాలుడు ఉన్నారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఎపిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై…

Read More

కర్నాటక: ఫోన్ వ్యసనంపై తల్లిదండ్రులు మందలించడంతో 9వ తరగతి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు

చిక్కబళ్లాపుర: కర్నాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ఒక గ్రామంలో మొబైల్ ఫోన్ వ్యసనంపై తల్లిదండ్రులు మందలించారని 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మంగళవారం పోలీసులు తెలిపారు. మృతుడు 15 ఏళ్ల లోకేశ్‌గా గుర్తించగా ఈ ఘటన చిట్టవలహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. లోకేశ్ ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లోనే గడుపుతున్నాడని, చదువుపై దృష్టి పెట్టాలని ఆయన తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ అడిక్షన్‌పై సోమవారం తండ్రి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ బాలుడు తన…

Read More

కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్రకు,తరలి వచ్చిన జనం,

బారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ!! ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం అంబారీ పేట, గుల్లకోట, చర్లపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కి తిలకం బొట్టు పెట్టి మంగళ హారతి,కోలాటాలు, బతుకమ్మ లతో ఘన స్వాగతం పలికిన మహిళలు,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి‌ చేయాలని వాళ్లకు ఎందుకు అనిపియ్యలేదో,! మనకు ఆశ్చర్యం అనిపిస్తది, అని మంత్రి కొప్పుల…

Read More

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావుని గెలిపించాలి

ఇంటింటికీ గులాబీ శ్రేణులు ప్రచారం కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామ పంచాయతీలోని నర్సాపురం,గొడుగుబండ గ్రామంలో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రేగా కాంతారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.కేసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు,బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలను ప్రజలకు వివరించి,కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జవ్వాజి సమ్మయ్య,తోలెం సారయ్య,కొమరం సురేష్,ఉప…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, నార్లపూర్ గ్రామాలలో మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఏవో శ్రీనివాస్, ఏపీఎం రమాదేవి అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొదటి రకం వరి ధాన్యానికి రూ.2203, రెండవ రకానికి రూ. 2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి…

Read More

బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన రెడ్డి కుల సంఘo

శాయంపేట నేటి ధాత్రి; శాయంపేట మండల కేంద్రానికి సంబంధించిన సుమారు 210 కుటుంబాల రెడ్డి కుల సంఘం సభ్యులు మాట ఇస్తూ, నేడు భూపాలపల్లి పార్టీ ఆఫీసునందు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ప్రత్యక్షంగా 20 మంది రెడ్డి కుల సంఘం కమిటీ సభ్యులు,నాయకులు ప్రత్యక్షoగా కలిసి రెడ్డి కుల సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ గండ్ర వెంకటరమణ రెడ్డి వెంటే తామంతా ఉంటూ అత్యధిక మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించు కుంటామని మాట…

Read More

ప్రజలు అందరూ బీఆర్ యస్ పార్టీ వైపే అధిక మెజార్టీ ఖాయం

గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం శాయంపేటనేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మా ఇంటి ఆడబిడ్డకు ఒక లక్ష రూపాయల చెక్కును అందించిన కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలకు ఎంతో విశ్వాసం కలిగి ఉందని కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అందించాలని మరోసారి కూడా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు బిఆర్ఎస్…

Read More

ఆత్మకూరులో పోలీసుల తనిఖీ లో 91200 డబ్బు సీజ్.

వనపర్తి నేటిదాత్రి జిల్లా ఎస్పీ కే శ్రీమతి రక్షితమూర్తి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ లో ఎలాంటి అనుమతులు రసీదు లేకుండా 91200 డబ్బు తరలిస్తున్నందుకు సీజ్ చేసామని జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు స్వాధీనం చేసుకున్న డబ్బును ఎన్నికల గ్రీవెన్స్ సేల్ కు అప్పగించామని తెలిపారుఅదేవిధంగా అమరచింతలో14 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసు కున్నామని. తెలిపారు

Read More

ప్రజా ఆశీర్వాద సభ కు బయలుదేరిన చెన్నూర్ పట్టణ బి అర్ ఎస్ కార్యకర్తలు.

చెన్నూర్, నేటి ధాత్రి:: చెన్నూర్ నియోజకవర్గం, మందమర్రి పట్టణం లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు మందమర్రికి రానున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి డా. బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ పట్టణ బి అర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలు దేరారు.సభకు వెళ్లేందుకు అర్ టి సి బస్సుల ను ఏర్పాటు చేశారు. పులిహోర పాకెట్ లు…

Read More

కారేపల్లి మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.

కారేపల్లి నేటి రాత్రి. వైరా నియోజకవర్గ ప్లేయింగ్ స్క్వాడ్ సింగరేణి మండలంలో తనిఖీలు నిర్వహించగా మూడు చోట్ల సుమారు 60 లీటర్ల మద్యం పట్టుకున్నారు. దాని విలువ సుమారు 66,000/- ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్లయింగ్ స్క్వాడ్ అధికారి కర్ణపూడి,నవీన్, ఆద్వర్యంలో సిబ్బంది బి బాలాజీ, ఎల్ రమేష్ , జే సర్దార్ సింగ్ కారేపల్లి మండలంలో విస్తృత తనిఖీలు నిర్వహించగా మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారి కర్ణపుడి నవీన్ మాట్లాడుతూ మండలంలో తనిఖీలు…

Read More

ఘనంగా జెండా పండుగ నిర్వహించిన కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల శాయంపేట మండలం గోవిందా పూర్ శివారులోని హజరత్ సూఫీ షాహ్ మొహమ్మద్ ఖాజా మోయినొద్దిన్ అజ్మీరీ శాహ్ దర్గా దగ్గర గ్యార్మీ షరీఫ్(జెండా పండుగ) ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమం లో దర్గా పీఠాధిపతి సూఫీ ఫరీదొద్దిన్ మరియు అజీజీజొద్దిన్,పరకాల 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ తెరాస అధికార ప్రతినిధి మక్సూద్, మైనార్టీ సెల్ అధ్యక్షులు బియాబాని, నాగరాజు, నూతన్ తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!