బీఆర్‌ఎస్‌ విజయాన్ని ఏశక్తీ అడ్డుకోలేదు

మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి నడి కూడ,నేటి ధాత్రి: అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు.నడికూడ మండలం కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు మంగళహారతులతో, ఘన స్వాగతం పలికారు. గడప గడపకి వెళ్లి కారు…

Read More

ప్రత్యేక పూజలు నిర్వహించిన నన్నపనేని

వరంగల్ తూర్పు, నేటిధాత్రి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో, బుధవారం రోజు నామినేషన్ దాఖలు చేయనున్న శుభసందర్భంగా శాసన మండలి డిప్యూటీ చేర్మెన్ బండా ప్రకాష్ తో కలిసి బట్టలబజార్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

Read More

భారీ జన సందోహంతో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్

*ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ *బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు ప్రజలతో జనసముద్రమైన చొప్పదండి *భారీగా తరలివచ్చిన శ్రేణులు *స్టెప్పులేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ *కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది *బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ విజయం తథ్యం *కారు గుర్తుకు ఓటు వేసి సౌమ్యుడు, స్థానికుడు రవిశంకర్ ను గెలిపించాలి *రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు…

Read More

స్ఫూర్తి సేవ సదన్ వారి ఆరోగ్య అవగాహన సదస్సు

నడికూడ,నేటిధాత్రి: మండలంలోని కౌకొండ గ్రామంలో స్ఫూర్తి సేవా సదన్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్యం పరిశుభ్రత అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం స్ఫూర్తి సేవా సదన్ వారు ఆరోగ్యం, పరిశుభ్రత అవగాహన గ్రామంలో ఉన్న పిల్లలకు పెద్దలకి ఆరోగ్యం పరిశుభ్రత పౌష్ఠికాహారం గూర్చి సేంద్రియ పద్దతిలో పెరటి తోటలు,కూరగాయ మొక్కలు పెంచాలని అవగాహన కల్పించి వీటి ద్యార ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.అనంతరం ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి.స్టీవెన్ స్ఫూర్తి సేవ సదన్ కో…

Read More

గండ్రజ్యోతి ఆధ్వర్యంలో గడపగడపకు విస్తృత ప్రచారం

బిజెపి నుండి బీఆర్ఎస్ లోకి చేరిక శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోగడప గడపను తిరుగుతూ మహిళా మణులకు బొట్టుపెట్టి కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ ప్రభుత్వాన్ని మరోమారు విజయం కట్టబెట్టాలని అన్నారు. ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం ఆగకుండా నిరంతరం కొనసాగాలి అంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని,…

Read More

వరంగల్ తూర్పు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నన్నపనేని

వరంగల్ తూర్పు ప్రజలకు పాదాభివందనం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మరోమారు తూర్పు నుండి ఎమ్మెల్యేగా నామినేషన్ నా గెలుపు నల్లేరుమీద నడకే ప్రజల ఆశీర్వాదంతో మరోమారు భారీ మెజారిటీతో గెలుస్తా ____ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు, నేటిధాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్, వరంగల్ తూర్పు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బండ ప్రకాష్…

Read More

జడ్చర్ల నియోజకవర్గంలో కారు గెలుపే కాయం..

మండల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు వల్లూరు వీరేష్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బుధవారం రోజు జడ్చర్ల మండలం లోని వల్లూరు గ్రామంలో ఎన్నికలలో భాగంగా ప్రతి గడప గడపకు ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది బి ఆర్ ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు భారత రాష్ట్ర సమితి పార్టీకి బాసటగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల…

Read More

తెలంగాణ లోని 12 ఎస్టీ రిజర్వు నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిదో

తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వుడు చేయబడిన స్థానాలు 12 నియోజక వర్గలు. ఈసారి విధానసభ ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టంకట్టనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలైనది. ఆదివాసి, గిరిజన స్థానంలో భీఆర్ఎస్ పార్టీ సిట్టింగులకు టికెట్లు కేటాయించకపోవడం, గతంలో టికెట్ ఆశించి బంగ పడ్డవారు ఈసారి టికెట్ దక్కుతుందనుకున్న ఆశతో ఉన్నారు. దక్కని వారు రాత్రి రాత్రి పార్టీని మారి నూతన పార్టీలో కండువా కప్పుకుని కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఎస్టీ…

Read More

ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా.

#బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది అన్నారు బుధవారం మండలంలోని దస్తగిరి పల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పులి రమేష్ తో పాటు పలువురు మండల పార్టీ కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో పార్టీలో చేరగా వారికి బిఆర్ఎస్ పార్టీ…

Read More

వనపర్తి లో శ్రీ వామన శర్మ స్వామీజీ

వనపర్తి నేటిదాత్రి వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు న్యాయవాది అయిత కృష్ణమోహన్ నివాసానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతి తీర్థ స్వామీజీ శిష్యులు శ్రీ వామన శర్మ స్వామీజీ వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ల సందర్శనలో బా గo గ వనపర్తికి వచ్చారు అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రామ్…

Read More

కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి.

ఇంటింటి ప్రచారంలో జడ్పిటిసి సాగర్. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండలం*కైలపుర్ గ్రామంలో బుధవారం రోజున బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన జెడ్పీటీసీ గొర్రె సాగర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు, ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ…

Read More

రామన్న పల్లె గ్రామంలో కార్యకర్తలతో కలిసి ప్రజా ప్రతినిధుల ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనూ గ్రామంలో వాడవాడల తిరుగుతూ గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వివరిస్తూ అలాగే ఇకముందు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలనీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రచార కరపత్రాలు ప్రజలకు వివరిస్తూ మళ్లీ మన ప్రభుత్వ వస్తుందని మూడోసారిగా…

Read More

దళితులు ఆర్థికంగా ఎదగాలంటే బి ఆర్ఎస్ ప్రభుత్వం రావాలి.

ఎస్సీ సెల్ మండల నాయకుడు బట్టు సాంబయ్య. నల్లబెల్లి, నేటి ధాత్రి: దళిత సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సంఘాలకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి వారి ఆర్థిక అభివృద్ధి కొరకైక దోహదం చేస్తున్నారని ఎస్సీ సెల్ మండల నాయకుడు బట్టు సాంబయ్య పేర్కొన్నారు ఈ మేరకు మండలంలోని లెంకలపల్లి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపుకై దళిత కాలనీలో…

Read More

ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తే బరిలో ఉంటా

డి వై ఎఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ పరకాల నేటిధాత్రి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశగా ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు నిరాశకు గురయ్యాం కావున నా ఉద్యమాలు గుర్తించి మా పార్టీ సిపిఎం నాకు ఒక అవకాశం ఇస్తే పరకాల నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని మంద సురేష్ అన్నారు.మూడు సంవత్సరాలు పరకాల డివిజన్ అధ్యక్షుడిగా,ఆరు సంవత్సరాలు వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షునిగా,సంవత్సరం అనుమకొండ జిల్లా అధ్యక్షునిగా,ఇప్పుడు ప్రజెంట్ జిల్లా…

Read More

బిఆర్ఎస్ లో చేరిన 100 మంది యువకులు

వేములవాడ నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టి వైపు యువత మొగ్గుచూపుతున్నారు.. వేములవాడ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు సమక్షంలో వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పొన్నాల రాజు ఆధ్వర్యంలో యువకులు, మహిళలు సుమారు 100 మంది వరకు బి ఆర్ ఎస్ లో చేరారు.. వారికి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కండువా కప్పి పార్టీలోకి…

Read More

పరకాల ముదిరాజుల మద్దతు చల్లాకే

మేమంతా మీవేంటే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్లా ధర్మారెడ్డ పరకాల నేటిధాత్రి పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కే తమ పూర్తి మద్దతు తెలుపుతూ,వారి గెలుపుకు కృషి చేస్తామని పరకాల ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ముదిరాజ్ సంఘం సొసైటీ అధ్యక్షులు బోయిని రాజేష్,ఉపాధ్యక్షులు గొడుగు కుమారస్వామి,ప్రధాన కార్యదర్శి గొడుగు నాగరాజు,డైరెక్టర్లు బస్కురి అయి,అల్లే రాజు,యాట రమేష్,సాదు చిన్న నర్సయ్య,సురుగురి చిన్న సమ్మయ్య,పాని,సమ్మయ్య, ఆల్లే రమేష్,దామ సతీష్,బోయిని చేరాలు,సాదు…

Read More

వేములవాడ పట్టణం లో బీజేపీకి మరో షాక్…!

కమలన్నీ వీడి కారెక్కిన కౌన్సిలర్ గడ్డమీది లావణ్య-శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్మెడ వేములవాడ నేటి ధాత్రి ఎన్నికలు సమీపిస్తున్న వేళా వేములవాడలో భారతీయ జనతా పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. మంగళవారం బీజేపీ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరగా, బుధవారం వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన కోనాయపల్లి 13వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ గడ్డమీది లావణ్య-శ్రీనివాస్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ…

Read More

తహసిల్దార్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం

మంగపేట నేటిధాత్రి తహసిల్దార్ కార్యాలయంలో అటవీశాఖ మరియు రెవిన్యూ శాఖ వారు మంగపేట గ్రామములోని సర్వే నెం.107,108 మరియు 125/1 లలో గల సరిహద్దు వివాదాములపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేయుట గురించి రికార్డు పరిశీలన చేయుట కొరకు తహసిల్దార్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం జరిగినది. ఇట్టి సమావేశంలో తహసిల్దార్ శ్రీ బి. వీరస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ శ్రీ దేవరాజ్ గారు, డిఐ శ్రీ రాజనర్సయ్య, శ్రీ నాగరాజు గార్లు మరియు…

Read More

మండల కేంద్రంలోని చెక్ పోస్టు ను తనిఖీ చేసిన కలెక్టర్

నడికూడ,నేటి ధాత్రి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జాయింట్ కలెక్టర్ మహేందర్ జి నడికూడ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ప్రతి వాహనం తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుంపులు గుంపులుగా వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. అదేవిధంగా అనుమానం వచ్చిన…

Read More

జనగామ సమగ్రాభివృద్ధే నా ధ్యేయం

-ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా పనిచేస్తా -ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసిన పల్లా -రాజేశ్వర్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన స్థానికులు -భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు, పార్టీ శ్రేణులు -జనసంద్రమైన జనగామ యువకుల భారీ బైక్ ర్యాలీ జనగామ, నేటిధాత్రి:- సమగ్రాభివృద్ధికి పనిచేస్తానని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ బీఆర్ ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం…

Read More
error: Content is protected !!