రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.

  > పోలీస్ సెక్టోరియల్ అధికారులకు మరియు పోలీస్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన. > జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు,చేపట్టవలసిన చర్యలపై జిల్లా పోలీసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుదవారం జిల్లా ఎస్పీ కే నరసింహ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ…

Read More

ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి దీక్షకు సంఘీభావం కాదు డివిజన్ ప్రకటన చేయించండి

  చేర్యాల జేఏసీ చైర్మన్ రామగళ్ల పరమేశ్వర్ ఈనెల 29న చేర్యాల సడక్ బందుకు పిలుపు చేర్యాల నేటిధాత్రి… ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దీక్షకు సంఘీభావం కాదు ముఖ్యమంత్రి చేత రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కోరారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జరిగిన జేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకతాలియంగా సామాన్య సామాజిక కార్యకర్తలాగా వచ్చి దీక్షకు సంఘీభావం…

Read More

కాంగ్రెస్,బిజెపి ల పై మండిపడ్డ బిఆర్ఎస్

ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ చేర్యాల నేటిధాత్రి… కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో గ్యారెంటీ పథకాలు అని ప్రవేశపెట్టిన పథకాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమలు చేయకుండా తెలంగాణ కు వచ్చి అమలు చేస్తాం చెప్తే ప్రజలు నవ్వుతున్నారు అని ఎద్దేవా చేశారు, మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్,మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ను…

Read More

పిఐబి టూర్ విజయవంతం

రోజనాల శ్రీనివాసులు సత్కరించిన మీడియా మిత్రులు నేటిధాత్రి హనుమకొండ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రోజనాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఐబి నిర్వహించిన ప్రెస్ టూర్ విజయవంతం ఐయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన్ను బుధవారం dpro, జర్నలిస్ట్ లు డీపీ ఆర్వో కార్యాలయం లో సత్కరించారు. ఈ సందర్బంగా dpro లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రెస్ టూర్లు జర్నలిస్ట్ ల వృత్తి నైపుణ్యం మెరుగు పడుతుంది అని అన్నారు. ఇలాంటి ప్రెస్ టూర్లు ద్వారా ప్రభుత్వ…

Read More

చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు

అంగన్వాడి ఉద్యోగుల గ్రాట్యూటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఇతర సమస్యలు పరిష్కరించాలి.సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జూలూరుపాడు.అంగనవాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాట్యుటీ చేయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు,హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలి.వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి. 3 సంవత్సరాల రేషన్ షాప్ ట్రాన్స్ పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి. చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలియజేసిన అంగన్వాడి…

Read More

సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా కట్టడి చేయాలి.

> రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. > పేలుడు పదార్థాల అక్రమ నిలువపై దృష్టి సాధించాలి. > జిల్లా ఎస్పీ శ్రీ కే,నరసింహ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి   బుధవారం రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ సిబ్బందికి నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిపినారు. ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతూ… పొక్సో, ఎస్సీ ఎస్టీ మరియు గ్రేవ్ క్రైమ్…

Read More

వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

ముఖ్యఅతితులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి,గండ్ర దంపతులు రైతులకు కంటికి రెప్పల కాపాడుకుంటున్న కేసీఆర్-చల్లా పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యేలు చల్లా,గండ్ర, జెడ్పీ ఛైర్ పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతులను కంటికి రెప్పల కాపాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతు దర్భంగా చైర్మన్‌, వైస్ చైర్మన్‌ కమిటీ…

Read More

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చరస్, గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేసింది

అరెస్టయిన వారిలో జల్నా మహారాష్ట్రకు చెందిన హైదర్ ఇక్బాల్ (35), ముస్తాక్ షా (35), పహాడీషరీఫ్‌కు చెందిన సయ్యద్ జావీద్ (50) ఉన్నారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పహాడీషరీఫ్ పోలీసులు బుధవారం చరస్, గంజాయి కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి 1030 గ్రాముల చరస్‌, 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో జల్నా మహారాష్ట్రకు చెందిన హైదర్ ఇక్బాల్ (35), ముస్తాక్ షా (35),…

Read More

ప్రిన్స్ మైఖేల్ జాక్సన్ యొక్క చర్మ అభద్రతాభావాలను వెళ్ళడించారు

దివంగత కింగ్ ఆఫ్ పాప్ యొక్క 26 సంవత్సరాల వయస్సు గల పెద్ద పిల్లవాడు, బొల్లితో తన తండ్రి యొక్క పోరాటం గురించి అంతర్దృష్టులను పంచుకున్నాడు, ఇది చర్మంపై వర్ణద్రవ్యం పాచెస్‌కు దారితీసే దీర్ఘకాలిక రుగ్మత మరియు అది అతనికి కలిగించే ఆందోళన. లాస్ ఏంజిల్స్: ప్రిన్స్ జాక్సన్ తన దివంగత కింగ్ ఆఫ్ పాప్ ఫాదర్ మైఖేల్ జాక్సన్ తన చర్మ పరిస్థితి గురించి “చాలా అభద్రతాభావాన్ని కలిగి ఉన్నాడు” అని చెప్పాడు. దివంగత కింగ్…

Read More

హాలీవుడ్ ఆరోగ్యకరమైన వాతావరణం కాదు, క్రిస్ ఎవాన్స్ అన్నారు

42 ఏళ్ళ వయసులో, నటుడు తన కెరీర్ గురించి “ఆత్రుత” కారణంగా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో మార్వెల్ సూపర్ హీరో పాత్రను పోషించే అవకాశాన్ని మొదట తిరస్కరించాడు. లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ క్రిస్ ఎవాన్స్ ‘కెప్టెన్ అమెరికా’లో నటించే అవకాశాన్ని మొదట ఎందుకు తిరస్కరించాడో వివరించాడు. 42 ఏళ్ల నటుడు బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో మార్వెల్ సూపర్ హీరో కోసం సంతకం చేసాడు, అయితే ఈ పాత్రను తీసుకోవడానికి తనను మొదటిసారి సంప్రదించినప్పుడు, అతను…

Read More

మయూసైటిస్ చికిత్స కోసం స్టెరాయిడ్స్ వాడి చర్మాన్ని గందరగోళం చేసుకున్న సమంత

“వాస్తవానికి ఈ సమస్య కారణంగా, నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది, నిజానికి నేను చాలా స్టెరాయిడ్ షాట్‌లు వేయవలసి వచ్చింది కాబట్టి ఇది నిజంగా నా చర్మాన్ని అస్తవ్యస్తం చేసింది, నాకు చాలా పిగ్మెంటేషన్ ఇచ్చింది” అని ‘కుషి’ నటి వెల్లడించారు. ముంబయి: మయోసిటిస్‌తో బాధపడుతున్నందున ప్రస్తుతం తన ఆరోగ్యం కోసం పని నుండి విరామం తీసుకున్న నటి సమంత, తన చికిత్స కోసం తీసుకున్న “స్టెరాయిడ్ షాట్‌ల” కారణంగా తనకు స్పష్టమైన చర్మం లేదని…

Read More

ఘనంగా అల్లం నాగేశ్వర్ రావు జన్మదిన వేడుకలు

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మురళి,పట్టణ ఉపాధ్యక్షులు చేడివెల్లి ఏలెందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఆసుపత్రి లో రోగులకు పండ్లును పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి తాజుద్దీన్,టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రషీద్ ఖాన్,రమేష్,పట్నాయక్ ఏలేందర్ తదితరులు…

Read More

ఆయుష్మాన్ ఈ కేవైసీకి డబ్బులు వసూలు చేస్తున్న ఆన్లైన్ సెంటర్ల పై చర్య తీసుకోవాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారే పల్లి మల్లేష్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లయ్య మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఈ కేవైసీ చేయడానికి కొన్ని మీ సేవ కేంద్రాలు మరియు సిఎస్సి సెంటర్లు సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ కేవైసీ చేయాలని చెబుతుంటే కానీ…

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం

  *సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే * *బిఆర్ఎస్ పార్టీలో చేరిన బిజెపి పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం బిఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందుకుంటున్నారు. కాబట్టి గండ్రదంపతుల సమక్షంలోవారి చేతుల మీదుగా భారాస పార్టీ కండువా కప్పుకున్ని పార్టీలో చేరిన మాజీ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు గిద్దమారి…

Read More

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎస్ఐ

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : ఈనెల 17న జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 14 బాల బాలికల రెజ్లింగ్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలలో దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ మోటపోతుల శరత్ 50 కేజీల విభాగంలో మొదటి స్థానం, 62 కేజీల విభాగంలో అల్లే రుత్విక్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.అలాగే పులిసేరు సుసన్న, తడక వరుణ్ అనే విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనారు.కాగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో దుగ్గొండి ఎస్సై పరమేష్…

Read More

ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి పాలాభిషేకం

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఎనలేని పోరాటం చేయగా అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆ బిల్లుకు ఆమోదం తెలిపి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది.అందుకు గాను బుదవారం మహిళా జాగృతి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు తాల్లపెళ్లి సాంబలక్ష్మి అధ్వర్యంలో దుగ్గొండి మండలంలోని గిర్నివావి వద్ద ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సాంబలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని…

Read More

మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం

మారుమూల ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి మెడికల్ విద్యా మహబూబాబాద్ అభివృద్ధికి నిరంతర పోరాటం – శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ మహబూబాబాద్,నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన మెడికల్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ హాజరయ్యి విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా మారుమూల జిల్లా అయినా ఈ…

Read More

పాము కరిచి గిరిజన మహిళ మృతి.

గిరిజనలుగా పుట్టడమే మేము చేసిన తప్ప. సరైన రహదారి లేక ఒక నిండు ప్రాణం బలి. గతంలో చిన్న పిల్లల ప్రాణాలు పోయినా దాఖలాలు ఎన్నో. పేరుకే గిరిజన నాయకులు కానీ గిరిజనులను పట్టించుకోరు. తల్లి మృతితో దిక్కుతోచని స్థితిలో చిన్నారులు. బిఎస్ఎస్ ఎం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు కేంద్ర మినిస్టర్ దగ్గర నుంచి రోడ్లు కరెంటు అన్ని వసతులు కల్పించమని ఆర్డర్స్ తెచ్చిన అమలు చేయని అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి…

Read More

చల్లాను కలిసిన అర్.ఎంపీ,పిఎంపి నూతన కమిటీ సభ్యులు

  కమిటిహాల్ కట్టించాలని వినతిపత్రం పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల మండల ఆర్ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులందరూ కలిసి పరకాల మున్సిపల్ చైర్మన్ సోద రామకృష్ణ ఆధ్వర్యంలో పరకాల మండల్ ప్రెసిడెంట్ దొమ్మటి బాబురావు మరియు ఆర్.ఎం.పి మరియు పి.ఎం.పి అసోసియేషన్ కమిటీ సభ్యులు పరకాల అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి పరకాల మండలానికి ఒక స్థలం ఇచ్చి కమిటీ హాల్ కట్టివ్వగలరని వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది.దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా హామీ…

Read More

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

  కేసీఆర్ సేవా దళం అధ్యక్షుడు షేక్ అఖిల్ చేర్యాల నేటిధాత్రి… సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని కేసీఆర్ సేవాదళం చేర్యాల మండల అధ్యక్షులు షేక్ అఖిల్ అన్నారు. చేర్యాల మండ పరిధిలోని కాషె గుడిసెల గ్రామంలో గ్రామానికి చెందిన షేక్.మదర్ బీ కి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 20వేల రూపాయల చెక్కును బుధవారం వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా…

Read More
error: Content is protected !!