
రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.
> పోలీస్ సెక్టోరియల్ అధికారులకు మరియు పోలీస్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన. > జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు,చేపట్టవలసిన చర్యలపై జిల్లా పోలీసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుదవారం జిల్లా ఎస్పీ కే నరసింహ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ…