పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయం..

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా… దేవరకద్ర నియోజకవర్గం భుత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా బి ఆర్ ఎస్ పార్టీ ఎం పి, అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లడుతు, పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం లో…

Read More

రంజిత్ రెడ్డిని గెలిపించి మన నియో జకవర్గ పరిధిలోని మిగిలి ఉన్న అభివృద్ధి సత్వరంగా చేసుకోండి:

మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు కూకట్పల్లి మే 1 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తులసీనగర్ ప్రాంతంలో బుధవారం రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా మాజీ కార్పొరేటర్ జానకిరామరాజు ఆధ్వర్యం లో ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రమీల ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి వచ్చేనెల 13న జరగబో యే ఎంపీ ఎన్నికలలో తమ అభ్యర్థి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక…

Read More

జైపూర్ ఎస్టిపిపి వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎస్టిపిపి వద్ద బుధవారం రోజున హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్టిపిపి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు విక్రమ్ కార్మికుల త్యాగానికి చిహ్నమైన ఎర్రజెండాను ఆవిష్కరించారు.ముఖ్య అతిథులుగా హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిమ్మాపురం సారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వెట్టి చాకిరి, బానిసత్వం,శ్రమదోపిడిలకు వ్యతిరేకంగా మరియు 18 గంటలు పనిచేసే…

Read More

ఘనంగా మే డే దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయం ఆవరణలో ( టి ఎస్ యు ఎస్ ) నాయకులు నామాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ కార్మికుడు వెంకటేష్ 138 వ మేడే : జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ 138వ ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే చికాగో అమర్లు చిందించిన రక్తంతో ఎరుపెక్కిన ఎర్రజెండాను మరిస్తూ వారి…

Read More

ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగినది. అనంతరం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి హామీ కూలీలకు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ…

Read More

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పేరు తెచ్చిన నందిని

పదవ తరగతి పరీక్షల్లో 10- GPA మార్కులు సాధించిన నందిని …. కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :- కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో పేద కుటుంబానికి చెందిన దుర్గయ్య,వసంత దంపతులకు జన్మించిన ఎరుకల.నందిని స్థానిక రంగంపేట పాఠశాలలో పదవతరగతి చదివి నేటి పదవతరగతి ఫలితాల్లో 10 – GPA సాధించింది.ఎంతో కష్టపడి చదివి మంచి ఫలితాన్ని సాధించిన నందినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఉపేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలుపారు. అలాగే ఆమె భవిష్యత్తులో మరిన్ని…

Read More

ఐబి తాండూర్ లో ఘనంగా మేడే ఉత్సవాలు

మంచిర్యాల,నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబి మండల కేంద్రంలో 138వ మేడే ఉత్సవాలను భగత్ సింగ్ భవన్ ముందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ కార్మిక సోదరుల త్యాగానికి గుర్తుగా ఎగరేసే ఎర్రజెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కోండు బానేష్, మాట్లాడుతూ అనాడు చికాగో నగరంలో ఎగసిన పోరు జెండా ప్రపంచ కార్మికులారా…

Read More

ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

మే డే వర్ధిల్లాలి…. – మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…. కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:- ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ని పురస్కరించుకొని ఈ సందర్బంగా తాపీ కార్మికులకు మరియు ఇండస్ట్రీ & పారిశుద్ధ కార్మికులకు ప్రతి కూలి పని చేసే కార్మికునికి అందరికీ సోదరులకు సోదరీమణులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్. కష్టాన్ని నమ్మి శ్రమించే ప్రతి కార్మికుడు అందరితో…

Read More

ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

ఎండపల్లి నేటిధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు మంతెన నరసయ్య జెండా ఆవిష్కరణ చేసి అనంతరం వారు మాట్లాడుతూ, ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాపాడాలని, కార్మికులు చేసిన సేవలను యాజమాన్యాలు గుర్తించి, కార్మికులకు తగిన గౌరవం ఇవ్వాలని, శ్రమ చెద్దాం , శ్రమను గుర్తిద్దాం,శ్రమను గౌరవిద్దాం అని తెలిపారు, ఈ కార్యక్రమంలో…

Read More

మెదక్‌ మొనగాడు వెంకట్రామ్‌ రెడ్డే!

https://epaper.netidhatri.com/view/251/netidhathri-e-paper-2nd-may-2024%09/3 అటు కేసిఆర్‌, ఇటు హరీష్‌ ఇద్దరి ఆశీస్సులు. ఆది నుంచి మెదక్‌ బిఆర్‌ఎస్‌కు కంచుకోట. కాంగ్రెస్‌ హయాంలో మెతుకుకు దిక్కులేని సీమ. పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలంలో మెదక్‌ అన్నపూర్ణ. కాంగ్రెస్‌ వచ్చింది…కరువొచ్చింది. మెదక్‌ మెతుకుకోసం మళ్ళీ తల్లడిల్లుతోంది. నిన్నటి దాక మంజీర పరవళ్లు తొక్కింది. కాంగ్రెస్‌ రాగానే ఎండిపోతోంది. బిఆర్‌ఎస్‌ హయాంలో మెదక్‌ అంతా సస్యశ్యామలం. కాంగ్రెస్‌ రాగానే ఎడారి మయం. ఆనాడు ఇందిరా గాంధీ గెలిచినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఒరగబెట్టేదేమీ లేదు….

Read More

బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలో చేరిక

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా నులుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి జాతీయ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితునై ఈరోజు బి ఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో చేయడం జరిగిందని మాతోపాటు జిందం సంతోష్ బిజెపి పార్టీలో చేరడం…

Read More

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిసిసి నస్పూర్ కు చెందిన విద్యార్థులు

నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి: విద్యార్థి దశలో అతి ముఖ్యమైన ఘట్టమైనటువంటి ఎస్ఎస్ సి బోర్డ్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రోజున వెలువడిన పదవ తరగతి ఫలితాలలో సిసిసి నస్పూర్ లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.పట్టణ పరిధిలోని రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు జక్కుల అక్షయ గౌడ్, గుమ్మడి మాధురి, ముత్యాల అక్షిత రెడ్డి, 10/10 జిపిఏ సాధించి మొదటి స్థానంలో నిలిచారు వారిని…

Read More

మతోన్మాద దోపిడి విధానాలకు చరమగీతం పాడాలి.

#ఎం సిపిఐ ( యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య. #మండలంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు.. # మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు.. నల్లబెల్లి,నేటిధాత్రి : పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య అన్నారు.బుదవారం138వ అంతర్జాతీయ కార్మిక…

Read More

గుడుంబా స్థావరాల పై ఉక్కు పాదం మోపిన పోలీసులు.

మహాముత్తారం నేటి ధాత్రి. మ హ ముత్తారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామం శివారులలో అటవీ ప్రాంతంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు కుటుంబ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అందిన సమాచారం మేరకు మహాముత్తారం పోలీస్ స్టేషన్ ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలోసిబ్బంది దాడి చేయగా రెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 9 ప్రాంతాల్లో తయారు కేంద్రాలు గుర్తించి సుమారు 6600 చక్కర ద్రావకాన్ని ధ్వంసం చేసి సుమారు 220 లీటర్ల గుడుంబాను స్వాధీనపరచుకొని…

Read More

ధర్మపురిలో గోమాస కోసం బిజెపి కార్యకర్తల ఎదురుచూపులు ?!!

ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో పెంచిన దూకుడు !! బిజెపిలో మాత్రం నాయకుని కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు,అభిమానులు!! ధర్మపురి నేటి ధాత్రి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ధర్మపురిలో గోమాస కోసం బిజెపి కార్యకర్తలు,అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో దూకుడు పెంచిన ,నాయకులు వచ్చి వెళ్తున్న బిజెపిలో మాత్రం నాయకుని కోసం కార్యకర్తలు,అభిమానులు ఎదురు చూస్తున్నారు, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో, దేశమంతా ఒకవైపు మోడీ చరిష్మా వీస్తున్న తరుణంలో, ఇరువర్గాల పార్టీల నాయకులు…

Read More

కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలి

# బీఅర్టియు ఘనంగా మేడే వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో చేసిన కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలని బీఅర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఅర్టియు) ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలైన హమాలీ యూనియన్, ఆటో, రిక్షా కార్మిక సంఘం, ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్, ఆల్ షాప్ గుమస్తాలు, ఐస్ క్రీమ్ వర్కర్ల యూనియన్ ల ఆధ్వర్యంలో మేడే జెండాలు ఎగరవేసి…

Read More

పాలమూరు వినాశనానికి కాంగ్రెస్ పార్టీ కంకణం.

పాలమూరు ఆడపడుచును కించపరిచే హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు. పాలమూరు బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మేకప్ రాణి అని తనను సంబోధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డి కె అరుణ ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో వెల్లడించారు….

Read More

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం.

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని బుధవారం రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో కారు గుర్తుపైన ఓటు వేసి గెలిపియాలని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ…

Read More

ఊపందుకున్న బిజెపి ఇంటింటి ప్రచారం

చందుర్తి, నేటిధాత్రి: మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మరోసారిగా ఎంపీగా గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ అన్నారు బుధవారం మల్యాల గ్రామంలోని పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో వివిధ కుల సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని మరోసారి గెలిపించాలని కోరారు…

Read More

ఘనంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ మేడే ర్యాలీ

ఏఐటియూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి పోరాటయోధుల ఆశయాలను కొనసాగిస్తూ మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో 138వ మే డే వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్ కుమార్ పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్…

Read More
error: Content is protected !!