బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ కేక్ కట్ చేసి, మిఠాయి పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మండల కేంద్రంలోని చిట్యాల సివిల్ దవఖానాలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన…

Read More

ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతుంది

– ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ – బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ – పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనీ కె కన్వెన్షన్ హాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ…

Read More

అనుచిత ఉచితాలతో అనర్థాలు

ఈ ‘ఉచిత’ సంస్కృతి మానకపోతే రాష్ట్రాలు నిండా మునగడం ఖాయం అయోగ్య ‘ఉచితాల’నుంచి ప్రభుత్వాలు బయటపడాలి ఉచితాలు కావాలని ప్రజలు కోరడంలేదు అలవాటు చేసి తలకు రోకలి చుట్టుకుంటున్న పార్టీలు పరాన్న భక్కులను తయారుచేస్తున్న ఉచితాలు అధికారం మత్తులో పట్టించుకోని పార్టీలు పార్టీల నిర్వాకానికి అప్పుల ఊబిలో రాష్ట్రాలు హైదరామాద్‌,నేటిధాత్రి: ఎన్నికలముందు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ‘ఉచిత’ హామీలు ప్రజలను సోమరిపోతుల్లాగా, పరాన్నభుక్తులుగా మారేలా చేస్తున్నాయంటూ బుధవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. ఈ అనుచిత…

Read More

వెలుగులోకి సోమనాథ క్షేత్ర నిజ శివలింగ భగ్నావశేషం

సోమనాధ దేవాలయంలో ప్రతిష్టకు సన్నాహాలు ప్రతిష్ట బాధ్యతలు స్వీకరించిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రత్యేక అయస్కాంత లక్షణాన్ని కోల్పోని శివలింగం అప్పట్లో భూమిపై రెండడుగుల ఎత్తులో శివలింగం వుండేది శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘజనీ కొన్ని అవశేళాలను భద్రపరచిన అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు వెయ్యేళ్ల తర్వాత వెలుగులోకి హైదరాబాద్‌,నేటిధాత్రి: దాదాపు వెయ్యేళ్ల క్రితం ఇస్లామిక్‌ చొరబాటు దారుడు మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసిన పవిత్రసోమనాథ జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘజనీ ధ్వంసం చేసిన…

Read More

ప్రజల ‘మూడ్‌’ ఎన్డీఏ కూటమి వైపే

స్వీయ తప్పిదాలతో మరింత దిగజారుతున్న కాంగ్రెస్‌ పలుకుబడి ఏడాదిలో పుంజుకున్న బీజేపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మెజారిటీ ఖాయం ఎన్డీఏ కూటమి సీట్లు 353కు పెరిగే అవకాశం ఇండీ కూటమి 188కే పరిమితవవచ్చన్న సర్వే 99 నుంచి 78కి పడిపోనున్న కాంగ్రెస్‌ బలం తమిళనాడులో బీజేపీ ఇంకా ఖాతా తెరవలేకపోవచ్చు డీఎంకేదే హవా ఒరిస్సాలో నవీన్‌ పట్నాయక్‌కే ప్రజల మద్దతు ఉత్తరప్రదేశ్‌లో పుంజుకోనున్న ఎన్డీఏ బిహార్‌లో కూటమిదే అధికారం తేల్చిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌…

Read More

పవన్‌లో ఇజం లేదు!నిజం అసలే కాదు!!

`పదవీ కాంక్ష తప్ప పరోపకారం లేదు!  `జనంలో లేని సేనకు సేనాని!?  `తనకు తానే అప్రకటిత జ్ఞాని? `యంత్రాంగం లేని పార్టీనిన డుపుకుంటున్నాడు. `టిడిపి నీడలో గెలిచి నేనే గొప్ప అనుకుంటున్నాడు. `తెలుగు తమ్ముళ్ల దయతో గెలిచి నా వల్లే కూటమికి బలిమనుకుంటున్నాడు! `పక్కదారి పడుతున్న పవన్‌ అత్యాశ! `పవన్‌ గెలుపే టిడిపి పుణ్యం! `పవన్‌ పేరాశ పదవికి చేటు `జనసేనకు జనంలో ఆదరణ లేదు `పవన్‌ కళ్యాణ్‌ను జనం నాయకుడుగా ఇంకా గుర్తించలేదు `తెలుగు దేశం…

Read More

‌నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు..

అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను. వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు. నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు. నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌ మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు…

Read More

టీయూసీఐ మహాసభను జయప్రదం చేయాలి

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :* ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16న కొత్తగూడెం లో జరుగు టీయూ సీఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం పెట్రోల్ బంక్ ఆటో అడ్డల మీద ప్రచారం నిర్వహించారు. అనంతరం గుండాల ఏరియా అధ్యక్షలు గడ్డం, రమేష్, కార్యదర్శులు, కొమరం, శాంతయ్య,పాల్గొని మాట్లాడుతూ మహాసభను జయప్రదం చేయాలని గుండాల ఏరియా పరిధిలో చేస్తున్న అసంఘటితంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో…

Read More

విజయవంతంగా ముగిసిన ఫిజియోథెరపీ చికిత్సలు.

కామారెడ్డి జిల్లా/పిట్లం నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం భవిత సెంటర్లో ఫిజియోథెరపిస్ట్ డా. సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 8 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు అందజేసినట్లు డా. సారిక తెలిపారు. ఈ సందర్భంగా డా. సారిక మాట్లాడుతూ, “తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లలకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయించడం అనేది ఎంతో ముఖ్యమైందని” సూచించారు. పిల్లల శారీరక మరియు మానసిక…

Read More

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాటు… భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు తీర్చుకోవాలి… జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: డప్పు చప్పుళ్ళు, గిరిజన సంప్రదాయాల మధ్య శుక్రవారం గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ, నాయక్‌ పోడులు,గిరిజనులు, తరలివస్తున్నారు. బొక్కల గుట్ట గాంధారి ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సదర్ల భీమ…

Read More

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీజీ నాయకులు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియమించాలని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాట్లాడుతూ గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా…

Read More

ఫిర్యాదులే తప్ప.. నో యాక్షన్…!

వైద్యాధికారుల నిర్లక్ష్యం, చర్యలు తీసుకునేవారే అలసత్వం ప్రదర్శిస్తున్నారు? ఇటీవల నగరంలో వరుసగా ఫెయిల్ అవుతున్న అపెండిక్స్ ఆపరేషన్ లు ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడుతున్న అధికారులు? వరంగల్, నేటిధాత్రి వరంగల్ జిల్లా గురిజాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం, వారి అబ్బాయి తనీష్ (13) కి కడుపు నొప్పితో బాద పడుతుండగా హనుమకొండ బాలసముద్రం లోని, శ్రీఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకురాగా, హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ జితేందర్, 13 సంవత్సరాల కుర్రాడైన తనిష్…

Read More

మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర

త్వరలో ముహూర్తం ఖరారు ? -సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పూర్తి చేయాలని సంకల్పంతో యాత్ర -ప్రాజెక్టు తో మూడు నియోజక వర్గాలకు ఒక్కొనియోజజవర్గనికి లక్ష ఎకరాల ఆయకట్టు కింద సాగు నీరు అందించలనే ఆకాంక్ష -జిల్లాలో ఉన్న మంజీర నది ఉన్న రైతుకూ వర్షాధారం దిక్కు -ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరం రోజుల పాటు పాదయాత్ర -130 కి.మీ, పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో రోజుకో సభ. -చివరి రోజు సభకు కేసీఆర్ హాజరు? జహీరాబాద్. నేటి…

Read More

జడ్జి పై దాడికి నిరసనగా….

జడ్జి పై దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు:- సంఘీభావం తెలిపిన వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్లు:- వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):- రంగారెడ్డి జిల్లా కోర్ట్ నందు 9వ అదనపు జిల్లా జడ్జి పై గురువారం నాడు జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు తేది 14-02-2025 రోజున  కోర్టు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ లు తమ…

Read More

నేటి విద్యాలయాలు అభివృద్ది..

నేటి విద్యాలయాలు అభివృద్ది.. భవిష్యత్తు దేశాభివృద్ధి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్/నేటి ధాత్రి విద్యాలయాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికలాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా రూ.69 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ మరియు గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ పాఠశాల లో చదివి ఈరోజు జీవితంలో స్థిరపడిన హరీష్…

Read More

డేంజర్ మూలమలుపులు..

జహీరాబాద్. నేటి ధాత్రి: >> 10 కిలో మీటర్లు ఎనిమిది మూలమలుపులు » మూలమలుపుల వద్ద పెరిగిన పిచ్చిమొక్కలు » సూచిక బోర్డులు కరువు జహీరాబాద్ నేటి ధాత్రి ఝరాసంగం : ఆ రోడ్డు గుండా ప్రయాణించాలంటే… అడుగడుగునా మాలమాలుపులు, ఆపై రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరుకపోవడం తో ఎప్పుడూ ప్రమాదం సంభవిస్తుందోనన్నా భయాందోళనకు వాహన చోదకులు గురవుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాల్సిన సంబందిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ…

Read More

తృణమూల్‌ కాంగ్రెస్‌లో పెరుగుతున్న విభేదాలు

మమత వర్సెస్‌ అభిషేక్‌గా సాగుతున్న రాజకీయాలు వృద్ధులు తప్పుకోవాలని పెరుగుతున్న డిమాండ్‌ ఇప్పటివరకు మమత నియంత్రణలోనే పార్టీ భవిష్యత్తు ఎట్లావుంటుందో చెప్పడం కష్టం పార్టీపై పట్టు బిగిస్తున్న అభిషేక్‌ బెనర్జీ విభేదాలు పెరిగితే పుట్టి మునగక తప్పదు మమత తగ్గుతారా? లేక దూకుడుగా వుంటారా? హైదరాబాద్‌,నేటిధాత్రి: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి 2026 ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫి బ్రవరి 11న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ…

Read More

ప్రచారంలో పై చేయి నాదే : కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వి. నరేందర్‌ రెడ్డి.

`మంచి మెజారిటీతో గెలుస్తున్నాను. `పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి జీవితంలో మర్చిపోలేను. `ప్రత్యర్థులు పట్టభద్రులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు. `విద్యా వేత్తగా నేను అందరికీ సుపరిచితం.   `పట్టభద్రుల స్పందన చాలా బాగుంది. `పట్టభద్రులు బ్రహ్మ రథం పడుతున్నారు. `నరేందర్‌ రెడ్డి ప్రచారంలో మహిళామణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. `ప్రజలు నరేందర్‌ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. `అందరికీ అందుబాటులో వుంటారు అనే పేరు నాకు మాత్రమే వుంది. `విద్యావేత్తగా అందరికీ తెలిసిన…

Read More

జల్ జీవన్ మిషన్ అమలు

*తిరుపతి జిల్లాలో తాగునీటి సరఫరాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 14: లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖా సహాయ మంత్రి వి.సోమన్న సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి తిరుపతి…

Read More

సభ్యత్వ నమోదులో తెలంగాణ ముందంజ

– రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం ముందు వరుసలో నిలబెట్టాలి – మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణవేణి సిరిసిల్ల(నేటి ధాత్రి):  సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ కృష్ణవేణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ…

Read More
error: Content is protected !!