ఆదివాసీ తెగల సమ్మేళన కరపత్రాలు విడుదల

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో జవాజి సెంటర్ నందు ఆదివాసి తెగల సమ్మేళన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి 13 2024న మేడారం ప్రాంగణంలో ఆదివాసి సంస్కృతి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాజులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసి మునగడ కోసం అనేక పోరాటాలు…

Read More

బి వై ఎస్ జిల్లా ఉపాధ్యక్షులుగా సంగ రవి యాదవ్

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి: భారత యాదవ సమితి (బి వై ఎస్) రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లాలోని మండల, గ్రామ కమిటీలు నిర్మాణం చేసి జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సంగ రవి అన్నారు. ఈ సందర్భంగా సంగ రవి మాట్లాడుతూ…. బి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్, జిల్లా అధ్యక్షులు…

Read More

ముత్తపురం పంచాయితీలో సమావేశం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిచారు. గ్రామాల్లో లీకేజీలు లేకుండా తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెరిచిన బావులను కప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీల్లోని ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, సూచించారు. ప్రత్యేక…

Read More

బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఐఎన్టియుసి నాయకులు రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 07, నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఉద్దేశించి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని రామకృష్ణాపూర్ ఉపరతల గని ఐఎన్టియుసి నాయకులు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ ఉపరితల గని వద్ద ఐ ఎన్ టి యు సి నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు…

Read More

రెడ్ క్రాస్ చైర్మన్ అకాల మరణం

వనపర్తి నెటీదాత్రి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్ రిటైర్డ్ తహసిల్దార్ మరణం తీరనిలోటు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ గా ఉంటూ ఎనలేని సేవలు అందించిన ఖాజా కుతుబుద్దీన్ సేవలు మరువనివి. సామాజిక సేవలో విశ్రాంతి సమయంలో కూడా వయసుతో నిమిత్తం లేకుండా అందరితో మాట్లాడుతూ,అందర్నీ కలుపుకుంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యాలను, సామాజిక సేవలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ…

Read More

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామ పరివాహక ప్రాంతంలోని మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం పట్టుకున్నట్లు జమ్మికుంట ఎస్సై ఎస్ రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మానేరు వాగు నుండి ఇసుకను తరలిస్తూ సైదాబాద్ క్రాసింగ్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇసుక ట్రాక్టర్ యజమాని రాచపల్లి శ్రీకాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు…

Read More

లంచావతారులు…ఎపిసోడ్‌-1 లంచాధికారులు!

https://epaper.netidhatri.com/ `వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు. `సమాజానికి పట్టి పీడిస్తున్న జలగలు. `పట్టపగలు ప్రజలను దోచుకుంటున్న గజదొంగలు `కాసు కనిపించనిదే కలం కదపరు. `అవినీతి సొమ్ముమే ఆదాయమార్గాలు. `ఒక్కసారి ఉద్యోగంలో చేరి ముప్పై ఏళ్లు పాపం పోగేసుకుంటారు. `వాడిది కాని సొమ్ము మూటలుగట్టుకుంటారు. `దొరికితే దొంగ ఏడుపులేడుస్తారు. `పత్తిత్తులా మొహం దాచుకుంటారు. `లంచం తప్పని తెలిసినా తీసుకుంటారు. `పాపపు కూడు తింటూ మురిసిపోతుంటారు. `ఉద్యోగి రూపంలో సాటి మనిషి రక్తం తాగుతుంటారు. `మారలేరా! మనుషులుగా బతలేరా!! `సామాన్యుడి…

Read More

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ , రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి

ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి నర్సంపేట డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బి మోహన్ ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ పాల్గొని మాట్లాడుతూ 2023-24 విద్య *సంవత్సరం మరి కొన్ని రోజులలో ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 20 శాతం మాత్రమే నిధులు విడుదల కాక, దాదాపు 4000 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్…

Read More

తండ్రికి తగిన తనయుడు

ఆపదలో ఉన్నామంటే ఆదుకుంటాండు రక్తదానం చేసిన యువనాయకుడు పుట్ట శ్రీహర్ష్‌ మంథని :- నేటి ధాత్రి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తనవంతుగా సాయం, సేవ చేస్తున్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తనయుడు తండ్రిబాటలోనే అడుగులు వేస్తున్నాడు. ఆపద ఉన్నామని నియోజకవర్గంలోని ఎవరు అన్నా నేనున్నానంటూ భరోసా కల్పించే పుట్ట మధూకర్‌ తనయుడు పుట్ట శ్రీహర్ష్‌ పేదలకు తనవంతు సాయం అందిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణం ప్రశాంత్…

Read More

*కాలేజీ నుంచి కార్పొరేట్ జాబ్ వైపే మా లక్ష్యం:

ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా* లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి : విద్యార్థులు కాలేజీ నుంచి కార్పొరేట్ జాబ్ లను సాధించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీ ఎస్ కే సీ ( తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ ) కో -ఆర్డినేటర్ మంజుల, మెంటర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు….

Read More

2.5 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని దూత్ పల్లి, ఒడితెల, పాశిగడ్డతండ, కొత్తపేట, బావుసింగ్ పల్లి, జడల్ పేట, వరికోల్ పల్లి, ముచినిపర్తి, చల్లగరిగ, చిట్యాల, చింతకుంటరామయ్యపల్లి, గోపాలపురం గ్రామాలల్లో మంగళవారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎం జి ఎన్ ఆర్ ఐ ఈజీఎస్ నిధుల కింద మొత్తం రూ.2.5 కోట్లతో సిసి రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ…

Read More

అతిధి గృహాన్ని అందుబాటులోకి తేవాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాటారం, నేటి ధాత్రి శిథిలావస్థలో ఉన్న అతిథి గృహాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో 5 లక్షల…

Read More

ప్రత్యేక బాధ్యతలు స్వీకరించిన అధికారి జి ప్రతాప్ సింగ్.

కొడిమ్యాల (నేటి ధాత్రి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక బాధితులు స్వీకరించిన జగిత్యాల జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జరుపుల ప్రతాప్ సింగ్. బాధ్యతలు స్వీకరించిన అధికారిని శాలువాతో సన్మానించిన గ్రామపంచాయతీ ఈవో మహేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ గూటికి సింగిల్ విండో డైరెక్టర్ కొంకటి మల్లన్న

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు ముత్తారం :- నేటి ధాత్రి కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్ కొంకటి మల్లన్న మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాటారం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగల్ విండో డైరెక్టర్లు గుజ్జ గోపాలరావు, ఏలువాక కొమురయ్య, నాయుని పార్వతి, కాంగ్రెస్ పార్టీలో చేరగా కొంకటి మల్లయ్య…

Read More

అనారోగ్యం సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య

రేగొండ,నేటిధాత్రి: అనారోగ్య సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రేపాక గ్రామంలో జరిగింది. ఎస్ఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రేపాక గ్రామానికి చెందిన గాజు బాగ్యక్క(65) తండ్రి కొమురయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.ఈ మేరకు మానసికంగా కృంగిపోయి పురుగుల మందు తాగగా మంగళవారం వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి మేనల్లుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు…

Read More

ఖబడ్దార్ బాల్క సుమన్…

ఉప్పల్ డిపో వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దహనం… మేడిపల్లి(నేటీదాత్రీ): సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పైన అసభ్య పదజాలం తో వ్యాఖ్యలు చేసిన బి ఆర్ స్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసి, అనంతరం మేడిపల్లి పి ఎస్ లో బాల్క సుమన్ పైన కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్, పీర్జాదిగూడ మున్సిపల్…

Read More

రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.!!! ,

ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ.అధ్యక్షులు దినేష్ !! జగిత్యాల నేటి ధాత్రి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.అని మండల కాంగ్రెస్ పార్టీ, నాయకులు అన్నారు, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ. ఆద్వర్యంలో మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమీక్ష సమావేశంలో…

Read More

అధైర్య పడకండి అండగా ఉంటా

లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : దళిత బంధు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళిత బంధు పథకాన్ని తెలంగాణ తొలి…

Read More

అయోధ్య బయలుదేరిన రామ భక్తులు

రేగొండ,నేటిధాత్రి: మండలంలోని దుంపిల్లపల్లి,నారాయణపురం గ్రామాలనుండి పదుల సంఖ్యలో మంగళవారం అయోధ్యకు రామ భక్తులు బయలు దేరారు.నరేంద్రమోడీ తలపెట్టిన అయోధ్య బాల రామ్ మందిర నిర్మానాన్ని చూసేందుకు ఉంత్కంటగా ఉందని వారు తెలిపారు.అయోధ్యకు బయలుదేరిన వారిలో రంజిత్,రమేష్,కిరణ్ మహేందర్,రాజు,సమ్మయ్య,నరసింహ చారి,తిరుపతి,రాజు, శివరాజ్ తదితరులు ఉన్నారు.

Read More

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం దందా…

పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ వీణవంక ,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండలంలోని గ్రామాల్లో విలేజ్ పెట్రోలింగ్ చేయుచుండగా ఉదయం సుమారు 6 గంటల సమయంలో చల్లూర్ అంబెడ్కర్ కూడలి వద్ద ఎదురుగా ఒక టాటా ఏసీ ట్రాలీ దానిని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 40 క్వింటాలు పిడిఎస్ బియ్యం ఉన్నాయి. దాని డ్రైవర్ అయిన కాసరపు శ్రీనివాస్ తండ్రి గట్టయ్య, వయస్సు 44 హరిపురం గ్రామము, ఓదేల మండలం అనునతన్ని ఇట్టి బియ్యం ఎక్కడివి,…

Read More