భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

భద్రాచలం లో ముస్లింలకు పవిత్ర పండుగ అయిన రంజాన్ వేడుకలను భద్రాచలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భద్రాచలం నేటి ధాత్రి ఉపవాస దినాల అనంతరం బుధవారం నాడు నెలవంక కనిపించగా గురువారం ముస్లిం కుటుంబాలు రంజాన్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీలో ఉన్నటువంటి ఈద్గాలో వేలాదిమంది ముస్లింలు రంజాన్ ప్రార్థన నిర్వహించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలపగా స్నేహితులకు ఆత్మీయులకు సేమియాలు…

Read More

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు..

నల్లబెల్లి,నేటిధాత్రి : ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగను గురువారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ప్రక్కన గల ఈద్గా యందు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసం మొదలైన నాటి నుండి 30 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులుమంగళవారం నెల వంకను చూసి వారి యొక్క భక్తిభావాన్ని చాటుకున్నారు.ఈ నేపథ్యంలో రంజాన్ ప్రత్యేకత తరాబి నమాజును పట్టించి 31 వ రోజున ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక నమాజ్ ఈద్గాలో…

Read More

పూలే జయంతిల్లో పాల్గొన్న వివేకానంద డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషిపాక యాదగిరి

కూకట్పల్లి ఏప్రిల్ 11 నేటి ధాత్రి ఇన్చార్జి వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషిపాక యాదగిరి ఆధ్వర్యం లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు రిక్షాపుల్లర్స్ కాలనీలో ఘనం గా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్ర మంలో వివేకానందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి యాదగిరి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గారాణి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు సూర్యప్రకాష్ రావు దొరపల్లి పరశు రాములు కొమ్మగళ్ళ మోజేస్…

Read More

కోలనూర్ లో మహత్మ జ్యొతీ రావ్ పూలే జయంతీ వేడుకలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం కోలనూర్ గ్రామంలో సమాజంలో కులవివక్ష,అంటరానితనంపై పోరాటం చేసి,వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్బంగా ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మర్కెట్ మాజి చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్,నాయకులు బైరి రవి గౌడ్ ,మాజీ వార్డ్ సభ్యులు దోడ్డె శంకర్,సాతురి అనిల్,జీదుల పాపయ్య,మాటెటి గణేష్, పల్లె ప్రశాంత్,సాతురి నరేష్,సాతురి వినయ్ ,మాటురి నర్సయ్య,మాటురి…

Read More

సామాజిక విప్లవ కారులు మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు

గొల్లపల్లి నేటి ధాత్రి: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘసంస్కర్త, స్ఫూర్తి ప్రదాత సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు కోమల్ల జలంధర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో విద్య నేర్చుకోవడం కొన్ని వర్గాలకే పరిమితం. సమాజంలో మూడ నమ్మకాలు, బాల్య…

Read More

భక్తిశ్రద్ధలతో మజీదు ఏ కౌసర్లో రంజాన్ ప్రార్థనలు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున రంజాన్ వేడుకలు స్థానిక మసీదులో ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు, ముస్లింలకు అతి పవిత్రమైన పండుగలలో ముఖ్యమైనది రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కూడా 30 రోజులకఠినమైనటువంటి ఉపవాస దీక్షను చేసి ఈద్గాలలో మసీదు ఆవరణలోని మైదానాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసుకొని బంధుమిత్రులకు ఇరుగుపొరుగు వారికి స్వీట్స్ సేమియాపాయసం పంచి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు, ముఖ్యంగా ఎవరైతే సమాజంలో…

Read More

బి సి వెల్ఫేర్ హాస్టల్లో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం

మంచిర్యాల నేటిదాత్రి: ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత, బిసి వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులతో కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి అస్పృశ్యుల అణగారిన వర్గాలకు చైతన్యం తీసుకురావడానికి 1848వ సంవత్సరంలో పాఠశాలలు నిర్మించి విద్యను నేర్పించి వారిలో చైతన్యం తీసుకొచ్చి ప్రజల చేత మహాత్ముడు…

Read More

మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ కాలంలో సామాజిక ఉద్యమాకారుడు అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని భారత జాతిపిత చదువుల…

Read More

నీలి కవాతు మహా ప్రదర్శనను జయప్రదం చేయండి

మైస ఉపేందర్ మాదిగ ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరకాల నేటిధాత్రి 14ఏప్రిల్ న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం నుంచి బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీ వర్గాల ముద్దుబిడ్డ పిడమర్తి రవి అన్న నాయకత్వంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగు “బ్లూ షర్ట్ – నీలి కవాతు”ను మహనీయుల జయంతుల మహా ప్రదర్శనను ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీ యువకులు విద్యార్థులు మహిళలు ప్రజలందరూ మరియు దళిత బహుజన ప్రజలు అనుబంధ…

Read More

స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు

చిట్యాల, నేటిధాత్రి : జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన బొట్ల రమేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు చిట్యాల మండల కేంద్రంలో స్థానిక జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాలలో అతనితో పాటు చదువుకున్న 2008 బ్యాచ్ కి చెందిన పదవ తరగతి మిత్ర బృందం, తమ వంతు సహాయంగా 38200/- రూపాయల ఆర్థిక సహాయాన్ని రమేష్ కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది. అదేవిదంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని…

Read More

పంటలు ఎండిపోతున్నాయి రైతన్నల ఆవేదన

సాయం కోసం ఎదురు చూపు ప్రభుత్వమే నష్టపరిహారం అందించాలి శాయంపేట నేటి ధాత్రి, శాయంపేట మండల కేంద్రంలో కళ్ళముందు పంటలు ఎండిపోతున్నాయి. సాగుదల చేస్తున్న కౌలు రైతులు పంటలు వేసి అనేక మంది రైతులు నష్టపోయారు ఆరుగాలం శ్రమించి పంటలు పండించేందుకు అనేక ప్రయత్నాలు చేసిన సాగునీరు అందక రైతులు పరిస్థితి దయహినంగా మారింది. ఈ తరుణంలో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ సర్కార్లను రైతులు వేడుకుంటున్నారు గత పదిహేనులుగా వ్యవసాయం పండగలగా మారింది. ఈ ఏడాది నుంచి…

Read More

కెపిహెచ్బి కాలనీ 3వ ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కూకట్పల్లి,ఏప్రిల్ 11 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్రాంత డిప్యూటీ రిజిస్టార్ శ్రీ యంపరాల సాంబశివరావు ముఖ్య అతిధులుగా విచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళు లర్పించారు.ఈ సందర్భముగా యంప రాల సాంబశివరావు మాట్లాడుతూ…..మ హాత్మ జ్యోతిరావు పూలే నవయుగ వైతా ళికుడుగా,సంఘసంస్కర్తగా,సామాజికతత్వవేత్తగా,బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతిగా,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషిచేసారని,కుల వివక్షకు వ్యతిరే కంగా పోరాడిన ధీశాలి…

Read More

మొగుళ్లపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్11 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ జయంతికి ప్రత్యేక ఆహ్వానితులుగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి విజయ్ కుమార్ మహాత్మ జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు…

Read More

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి

నిజాంపేట, నేటిదాత్రి నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు జ్యోతిబాపూలే కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు. అన్నగారిన వర్గాల…

Read More

రంజాన్ పండుగను కులమతలకతింగా కన్నుల పండుగగా జరుపుకుంన్నారు.

మలహార్ రావు, నేటిధాత్రి : మండలంలోని కొయ్యూరు గ్రామంలో మైనార్టీ సోదరుల కుటుంబ సభ్యులందరిని రంజాన్ పండుగ సందర్భంగా సోదర భావంతో వారికి కలిసి మీరు అందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం సంతోషంగా రంజాన్ పండుగాను సంతోషంగా జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటు ముస్లిం సోదరుల కుటుంబాలతో కలిసి పెద్దాయన కాయపాషాతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముస్లిం కుటుంబాల సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయి…

Read More

జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్పల్లి,ఏప్రిల్ 11 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ సందర్భంగా జనసేన కాంటేస్టేడ్ ఎమ్మెల్యే ప్రేమ కుమార్ మాట్లాడు తూ……భారతీయ సామాజిక వ్యవ స్థ, సామాజిక సమానత్వం,మహిళా సాధి కారత,విద్య తదితర అంశాలలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్,పసుపు లేటి ప్రసాద్,కలిగినీడి ప్రసాద్,హరీష్ శిరిగినీడి,షణ్ముఖ,మండలి అనిల్,పు లగం సుబ్బు,కావలి వెంకటేష్,వాయు కుమార్ అడబాల,మణికంఠ గన్న భక్తుల, సాయి ప్రసాద్(బీజే వైఎం) కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్),సాయి మూసా పేట్ డివిజన్…

Read More

దళిత ప్రజా సంఘాల అధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.

నర్సంపేట,నేటిధాత్రి : మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు నర్సంపేట పట్టణంలోని నెహ్రూ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐక్యవేదిక కో కన్వీనర్ తడుగుల విజయ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ రజనీకిషన్,టిపిసిసి మెంబర్ పెండెం రామానంద్,ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు,కో కన్వీనర్ దళిత రత్న కల్లేపల్లి ప్రణయదీప్ హాజరై మాట్లాడుతూ సమాజంలో అణిచివేతకు, అవకాశాలకు దూరమై కుల వివక్షతను ఎదుర్కొనే…

Read More

ఘనంగా రంజాన్ ఈద్ వేడుకలు!!!

శాఖపూర్ ఈద్గాలో శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల!!! ఎండపల్లి నేటి ధాత్రి * మండలంలో ఘనంగా రంజాన్ ఈద్ వేడుకలు జరిగాయి,, ఈ సందర్భంగా శాఖపూర్ ఈద్గాలో మాజీ మంత్రి పెద్దపల్లి బారాస ఎంపి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు!వెల్గటూర్,ఎండపెల్లి మండలాల్లోని గుల్లకోట, జగదేవ్ పేట, శాఖపూర్, అంబారిపేట, పాతగుడూర్ గ్రామాలలోని ఈద్గాల వద్ద అత్యంత పవిత్రమైన రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని పెద్దఎత్తున ముస్లిం,మైనార్టీ సోదరులు నమాజ్ నిర్వహించడం జరిగింది.ఈ మాసంలో…

Read More

ఘనంగా మహాత్మా జ్యోతి బా పూలే 197 వ జయంతి

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో చీఫ్ ఇంజనీర్ ముస్త్యాల సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 197 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చీఫ్ ఇంజనీర్ పూలే గారి గురించి మాట్లాడుతూ జననం: 11- 04 -1827 పూణె పట్టణం,మహారాష్ట్ర, మరణం 1890 నవంబరు 28,(జీవిత కాలం, 63 యేండ్లు) ప్రధాన అభిరుచులు నీతి శాస్త్రం, మానవతావాదం, బడుగు బలహీన వర్గాలకువిద్య…

Read More

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి : ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగను ఆ మతస్థులు ఘనంగా జరుపుకున్నారు.పట్టణంలోని మాదన్నపేట రోడ్డుకు గల ఈద్గా యందు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్ మాసం మొదలైన నాటి నుండి 30 రోజులు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు మంగళవారం నెల వంకను చూసి వారి యొక్క భక్తిని చాటుకున్నారు.ఈ నేపథ్యంలో రంజాన్ ప్రత్యేకత తరాబి నమాజును పట్టించి 31 వ రోజున ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక నమాజ్ ఈద్గాలో జరుపుకున్నారు. ఈ నమాజ్ ను ముస్లిం…

Read More