ప్రభుత్వ ఆసుపత్రి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేల చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తంగళ్ళపల్లి మండలం పరిధిలోని తెనుగు వారి పల్లి లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో గ్రామంలో రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి కిసూచించారు అనంతరం మధ్యాహ్నం భోజనం సిద్ధం…

Read More

కులగణన సర్వే మళ్ళీ చేపట్టాలి, బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.

టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వేములవాడ ఇన్చార్జి ఈర్లపల్లి రాజు డిమాండ్. చందుర్తి, నేటిధాత్రి: కులగణనను మళ్లీ సర్వే చేయాలి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వేములవాడ ఇన్చార్జి ఈర్లపల్లి రాజు డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని…

Read More

న్యాయవాది గంధం శివపై పోలీసుల దాడి పట్ల నిరసన వ్యక్తం

నర్సంపేట కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట కోర్టులో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు.వరంగల్ కోర్టు న్యాయవాది గంధం శివపై పోలీసులు అకారణంగా దాడి చెసి కొట్టారని అట్టి పోలీసులను వెంటనే విడులనుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి,కార్యదర్శి శిలువేరు కిరణ్ కుమార్,ఏజిపి కోడిదెల సంజయ్ కుమార్,సీనియర్ న్యాయవాదులు తండ సారంగపాణి,తొగరు చెన్నారెడ్డి,దొంతి సాంబయ్య,మోటురి రవి,ఠాకూర్ సునీత,అంబటి రాజ్ కుమార్,జన్ను…

Read More

జగన్ 2.0 పై ప్రెస్ మీట్ జగన్ పేరు..చిట్టి రెడ్డి

జగన్ 2.O అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. మీ బొచ్చు మీరే పిక్కోవాలి.. 30 సంవత్సరాలు ఎక్కడుంటాడో, జైల్లోనా – కిరణ్ రాయల్..   తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06: లండన్ కు వెళ్లొచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని, గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, అభివృద్ధికి నోచుకోక.రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని, ఇప్పుడు మళ్లీ 2.O తో వస్తున్నామంటే.. రాష్ట్ర…

Read More

మేయర్ పదవి పై… అందరి చూపు…. డాక్టర్ సంధ్య యాదవ్ వైపు…!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం టిడిపి కూటమి పార్టీల బలోపేతమే లక్ష్యం ఆదిశగా ఆమె అడుగులు…పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైనం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ బాబు,అనిత కూటమి అన్న డాక్టర్ సంధ్య యాదవ్ కు అడ్డ దండలు , త్వరలో అన్నా డాక్టర్ సంధ్య యాదవ్ ను వరించనున్న మేయర్ పదవి టిడిపి, కూటమి యాదవ సామాజిక వర్గం ఆమె వైపు…

Read More

శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ గణపురం నేటి ధాత్రి.. గణపురం మండల కేంద్రంలో శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం రోజు మాఘమాస శుక్ల నవమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ కమిటీ వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురాతన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో 20వేల రూపాయలతో ఆలయ కమిటీ వారిచే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది…

Read More

మృతి చెందిన కుటుం బానికి గండ్ర జ్యోతి పరామర్శ

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి తండ్రి *కీ,శే,నారాయణరెడ్డి దశది నకర్మకు హాజరై వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరె డ్డి,మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వ ర్లు, పసుల ప్రవీణ్ కుమార్, గాదె…

Read More

విగ్రహ ప్రతిష్ట మహోత్సవా నికి హాజరైన గండ్రజ్యోతి

కన్నులపండుగలా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం ప్రతిపాక గ్రామంలో జరుగు తున్న ఆదిత్యాది నవగ్రహ పునః ప్రతిష్ట మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని పత్తిపాక భక్త బృందం వారికి ఘన స్వాగతం పలికారు, అనంతరం దేవతామూర్తుల దర్శనం చేసుకుని, భక్తులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మారపల్లి…

Read More

18వ రోజు రిలే నిరాహార దీక్ష

18వ రోజు రిలే నిరాహార దీక్ష మంచిర్యాల నేటి దాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ యాజమాన్యం చెల్లించకపోవడంతో కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులు రిలే నిరాహార దీక్షకు పోనుకోవడం జరిగింది. అందులో భాగంగానే పవర్ ప్లాంట్ గేట్ ముందు ఈరోజు 18వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతాఉంది. ఇప్పటికైనా కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లిస్తానని ఒప్పుకొని…

Read More

మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేసిన గౌరవ హైకోర్టు

ఫిబ్రవరి, 21 తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశం:-   వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-   ఒక సివిల్ తగాదా లో హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దానిని అమలు చెయ్యకుండా పిటిషనర్ల మీదనే కేసు నమోదు చేసిన విషయంలో గౌరవ హైకోర్టు మిల్స్ కాలనీ సిఐ వెంకట రత్నం మరియు ఎస్ ఐ శ్రీకాంత్ లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే ఏలుకుర్తి వాల్మీకి మరియు వారి కుటుంబ సభ్యులు తమకున్న ఫోర్ట్…

Read More

మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి..   మొగుళ్ళపల్లి ఎస్సీ హాస్టల్ విద్యార్థి వాగు చెక్ డ్యామ్ లో పడి చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పమర్శించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బుచ్చయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో చదువుకుంటూ విద్యార్థులు రోజువారిగా బడికి పోతున్నారా లేదా అనేది పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం మూలంగానే సంతోష్ ఇతరులు పిలిస్తే పొలం పనులకు వెళ్లి వాగులో…

Read More

బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మృతి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన తంగళ్ళపల్లి మండల మాజీ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్.అధ్యక్షులు నిన్న రాత్రి 8:30కు పరమపదించినా రు ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు వారి మరణం పార్టీకి తీరని లోటు అని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీలో 2009 నుంచి పార్టీలో పని చేస్తూ పని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మండలంలోని ఎన్నో పదవులు చేసిన రఘువర్మ ఈరోజు మాలో లేకపోవడం చాలా దురదృష్టకరమనితెలియజేస్తూ పార్టీపరంగా ఆయన…

Read More

తిరుమల స్వామివారికి చక్రస్నానం

నిజాంపేట: నేటి ధాత్రి   తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల స్వయంభుగా వెలసిన శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా కొనసాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయించి దేవాలయం లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, కాకి రాజయ్య, ఎల్లగౌడ్ లు ఉన్నారు.

Read More

నూతన కమిషనర్ ను కలిసిన మాజీ కౌన్సిలర్ లు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ మున్సిపల్ కమీషనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన చెల్పూరి వెంకటేష్ ని మున్సిపల్ 12వ వార్డు మాజీ కౌన్సిలర్ బండి రాణి సదానందం గౌడ్ మరియు 14వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉమాదేవి రఘుపతి గౌడ్ లు మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

భద్రాచలం నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ గా రావుల నరేంద్ర కుమార్(నాని)..

కాంగ్రెస్ పార్టీకి బలి చక్రవర్తి యువజన నాయకుడు… సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత. నూగూర్ వెంకటాపురం (నేటి ధాత్రి ) పీబ్రవరి 6 ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న వెంకటాపురం మండల నివాసి రావుల నరేంద్ర కుమార్ కు వరించిన భద్రాచలం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి. రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరగిరి ప్రీతం, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ డబ్బేటి…

Read More

పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు 

పరకాల నేటిధాత్రి.. హనుమకొండ జిల్లా న్యాయవాది గంధం శివ పై ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది దౌర్జన్యం గా దాడి చేసి తప్పుడు కేసులు నమోదుచేసారని న్యాయవాది పై దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి చేయడం హెయమైన చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ.రాజమౌళి,జి. నరేష్ రెడ్డి,పి. వేణు యాదవ్,గూడెల్లి రాహుల్ విక్రమ్,రమేష్,సురేష్,పవన్, రాజేందర్,రాజశేఖర్,…

Read More

క్రమంగా పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు

`ఇప్పటికీ మహిళల ఆత్మహత్యలే అధికం `స్త్రీపురుషుల ఆత్మహత్యలు పెరిగితే సమాజానికి నష్టం `గృహహింసను అరికట్టేందుకు మరో మార్గం అవసరమేమో? `మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం `ఆధిపత్య ధోరణే అనర్థాలకు మూలం `ఆనందం కావాలంటే కుటుంబంలో ప్రేమ అవసరం `ప్రేమ మాత్రమే కుటుంబాన్ని బంధించే బలీయమైన బంధం `అహంకారాన్ని వదిలేస్తే మిగిలేది సంతోషమే `దీన్ని గుర్తిస్తే జీవితం స్వర్గమయం లేదంటే నరక ప్రాయం హైదరాబాద్‌,నేటిధాత్రి: వైవాహిక సంబంధాల సమస్యల కారణంగా ఏటా సగటున మనదేశంలో లక్షమంది…

Read More

40 రోజుల కోడి..రోగాల పుట్ట!

`40రోజుల కోడీలో నాణ్యతఎంత? దానితో ఆరోగ్యమెంత? `ఆరు నెలలకు ఎదగాల్సిన కోడి 40 రోజులకే కోతకొస్తోంది. `జనాలకు రోగాలను మోసుకోస్తోంది. `భయంకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తోంది. `ఒకప్పుడు బయిలర్‌ కోడి దశ 180 రోజులు. `తర్వాత కొంత కాలానికి 120 రోజులు. `మరింత కాలం గడిచాక 80 రోజులు. `ఇప్పుడు కేవలం 40 రోజులు. `అదెలా సాధ్యం? ప్రాణాలతో చెలగాటం? `గుడ్డు నుంచి కోడి వచ్చే కాలం పోయింది. `గుడ్డే లేని పిల్ల తయారౌతోంది. `భయంకరమైన…

Read More

సుద్దాల హనుమంతరావు జీవితం పేద ప్రజలకే అంకితమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పాటయే ఆయుధం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సుద్దాల హనుమంతు సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు కవిగా కళాకారుడిగా, వాగ్గేయకారుడిగా అంతకుమించి జీవితమంతా కష్టజీవుల కోసం అంకితం అంకితం చేశారన్నారు. తెలంగాణ జాతి యావత్తును…

Read More

తంగళ్ళపల్లి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు.

తంగళ్ళపల్లి నేటి దాత్రి…. తంగళ్ళపల్లి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్థానిక తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ కి రెడ్డి కుల సంఘం సభ్యులు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సందర్భంగా మాట్లాడుతూ మొన్న రెండు తారీకు నాడు జరిగిన బిసి బహిరంగసభలో పాల్గొని రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెడ్డి కులం వారు బీసీల ఉచ్చ తాగుతున్నారని రెడ్డి సామాజిక వర్గం తలదించుకునేలా అసభ్య పదజాలం వాడారని కక్షపూరితంగా మాట్లాడారని ఇతర బహిరంగ…

Read More
error: Content is protected !!