
ఐదో రోజు శ్రీధర్ను విచారిస్తున్న..!
ఐదో రోజు శ్రీధర్ను విచారిస్తున్న ఏసీబీ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ శ్రీధర్ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఐదో రోజు మంగళవారం విచారిస్తున్నారు. ఈ రోజు మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజుతో ఆయన విచారణ ముగియనుంది. Hyderabad: అక్రమాస్తుల కేసు (Illegal Assets Case)లో ఐదో రోజు (5th Day) మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ (EE Sridhar)ను కస్టడీ (custody)లోకి…