Dr. Balakrishna

గోపి కుటుంబాన్ని పరామర్శించిన.!

గోపి కుటుంబాన్ని పరామర్శించిన సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వఆసుపత్రి సిబ్బంది పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది.గోపి కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ పరామర్శించి ఓదార్చడం జరిగింది.అనంతరం భాదిత కుటుంబానికి 20,000ల ఆర్థిక సాహయాన్ని అందజేశారు.అనంతరం సూపరిండెంట్,ఆర్ఎంఓ లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల…

Read More
Chityala

వనపర్తి ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరికి ఆర్థిక సహాయం.

వనపర్తి ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరికి ఆర్థిక సహాయం ప్రకటించిన ఆర్యవైశ్యులు వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం ఆర్యవైశ్య కాంప్లెక్స్ దగ్గర వృధాగా ఉన్నది. బుధవారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ గా పూరి బాలరాజ్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మాజీ దహన కమిటీ చైర్మన్ పాలాది శ్రీనివాసులు సమావేశంలో మాట్లాడుతూ…

Read More
Managers

సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కిన అధికారులు.

సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కిన అధికారులు.. .. చట్ట ప్రకారం అడిగితే తప్పుడు వివరాలు.. … ఆగ్రహం వ్యక్తం చేసిన తై బజార్ నిర్వాహకులు.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్.. రామాయంపేట మార్చి 7 నేటి ధాత్రి (మెదక్) రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి జరుగుతున్న తై బజార్కు సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరగా రామాయంపేట మున్సిపాలిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని టై…

Read More
Mahotsavam

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బడంపేట జాతర.!

శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బడంపేట జాతర  మహోత్సవాలు  ప్రత్యేక పూజలు పాల్గోని  ⏩::యంపి సురేష్ కుమార్ షేట్కర్ ⏩::మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి:  బడంపేట: యంపి సురేష్ కుమార్ షేట్కర్ తో కలిసి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ కోహిర్ మండల పరిధిలోని బడంపేట గ్రామం లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవాల్లో పాల్గోని…

Read More
Missing Person

వ్యక్తి అదృశ్యం పై కేసు నమోదు.

వ్యక్తి అదృశ్యం పై కేసు నమోదు జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ మండల పరిధిలోని అల్గోల్ గ్రామానికి చెందిన ఏర్పుల రాజు వయస్సు 40 సంవత్సరలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై ఎం. కాశీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్గోల్ గ్రామానికి చెందిన ఏర్పుల పద్మ చర్చికి వెళ్లే ముందు భర్తతో పాటు తన కూతురు ఇంట్లోనే ఉందని ఆయన తెలిపారు ఎప్పటిలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన ఏర్పుల పద్మ చూసేసరికి భర్త లేకపోవడంతో…

Read More
blood

చావులోనూ వీడని రక్త సంబంధం.

చావులోనూ వీడని రక్త సంబంధం.. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో పొలంలో విద్యుదాఘాతంతో అన్నదమ్ములిద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో ఎరుకల జగన్ (48), ఆయన తమ్ముడు ఎరుకల మల్లేశం (42)లు మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పంటలకు నష్టం కలిగిస్తున్న అడవి పందుల కోసం కరెంట్ తీగలు ఏర్పాటు…

Read More
Rally

కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ.

కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ పరకాల నేటిధాత్రి మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ నాయకులతో గ్రామంలో డప్పులలతో ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏ,బి,సి,డి లుగా వర్గీకరించాలని కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని…

Read More
suicide

మొగిలిపేటలో యువకుడు ఆత్మహత్య.

మొగిలిపేటలో యువకుడు ఆత్మహత్య… మల్లాపూర్ మార్చి 6 నేటి ధాత్రి మొగిలిపేటలో మామిడి పురుషోత్తం అను యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆర్ధిక సమస్యలు,మద్యానికి బానిస కావడంతో తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోయినట్టుగా స్ధానికులు తెలిపారు వయసు 35 తండ్రి చిన్నయ్య, బార్య పేరు శరణ్య, ఇద్దరు అబ్బాయిలు వివేక్ 15 ,ఆదిత్య 13 ఉన్నారు.

Read More
One hundred percent taxes

వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి.

వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి. డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్. నర్సంపేట,నేటిధాత్రి: గ్రామాల్లోని అన్ని రకాల పన్నులను ఈ నెల పదిలోపు వంద శాతం వసూళ్లు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశించారు. దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామపంచాయతీ కార్యాలయంలో మండలం పరిదిలో గల పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ పంచాయతీ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు.మండల పంచాయతీ అధికారి శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన జరుగగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంటి పన్నులు,నల్లా…

Read More
leader

ఇద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను.

ఇద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను.. *ఒకటి మా అధినేత పవన్ కళ్యాణ్, రెండవది మీడియాకి – కిరణ్ రాయల్.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 06: నేను ఏ తప్పు చేయలేదు అని కొంతమంది నమ్మారు అది చాలు, ఇది నా పై దాడి కాదు ఒక కులం పై దాడి.. సామాన్యుడు రాజకీయాలు చేస్తే భరించలేరని రాజకీయంగా ధైర్యంగా పోరాటం చేసిందుకు 26 రోజులు మానసిక క్షోభకు గురిచేశారని కిరణ్ రాయల్ గురువారం మీడియా ముందు…

Read More
Take action against Amarnath Reddy and give me my land...

అమర్ నాథ్ రెడ్డి పై చర్యలు తీసుకున.!

అమర్ నాథ్ రెడ్డి పై చర్యలు తీసుకుని, నా భూమి నాకు ఇప్పించండి… తిరుపతి నేటిధాత్రి : తిరుపతి అర్బన్ మండలం మంగళం రెవెన్యూ దాఖలు సర్వేనెంబర్ 78/2 ,78 /టు బి వన్ లో ఉన్న మా తాతగారు అయినటువంటి ఎరుకులకృష్ణయ్య పొలం నందు బాగ పరిష్కారం లో భాగంగా నా భర్త అయినటువంటి శంకరయ్య, మా బావగారు సురేంద్ర పేరు మీద పత్రాలు ఉన్నాయని, దానిపైన బ్యాంకులో లోను కూడా తీసుకోవడం జరిగిందని అయితే…

Read More
suicide

వైద్యానికి డబ్బులు లేవని యువతీ ఆత్మహత్య.!

వైద్యానికి డబ్బులు లేవని మనస్థాపం చెంది యువతీ ఆత్మహత్య. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి 19 ఇంట్లో ఉరేసుకుని గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తండ్రి సదానందం పిర్యాదు మేరకు శవపంచనామా చేయడం జరిగింది. పల్లవి, ఆమె తల్లి విజయ ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతాయని, డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పిర్యాదు…

Read More
Jaganmohan Reddy's mental condition is in doubt

జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది

జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది తిరుపతి నేటిధాత్రి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందని జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డికి అసలేమైంది ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసి ప్యాలెస్ కు పరిమితమై, పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న…

Read More
Turmeric

పసుపు రైతులను ఆదుకోవాలి.

పసుపు రైతులను ఆదుకోవాలి.. రైతు ఐక్యవేదిక నాయకుల డిమాండ్ మల్లాపూర్ మార్చి 06 నేటి దాత్రి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కుపేడ్ ద్వారా పసుపు ను15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తూ బోనస్ అందజేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు గురువారం రోజున మల్లాపూర్ మండల కేంద్రంతోపాటు కొత్త ధాం రాజ్ పల్లి గ్రామాల్లోని రైతులను కలిసి మార్చి 11వ తేదీన చేపట్టబోయే మహాధర్న కార్యక్రమం గురించి చర్చించారు.ఈ సందర్భంగా…

Read More
Sri Rachanna Swamy

శ్రీ రాచన్న స్వామి వారిని దర్శించుకున్న.!

శ్రీ రాచన్న స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో శ్రీ రాచన్న స్వామి జాతర మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.గిరిధర్ రెడ్డి శ్రీ రాచన్న స్వామి వారికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్…

Read More
marriage

బాల్య వివాహాలు నిర్ములనుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

బాల్య వివాహాలు నిర్ములనుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి టౌన్ ఎస్సై హరిప్రసాద్ వనపర్తి నెటిదాత్రి: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వనపర్తి టౌన్ ఎస్ఐ హరి ప్రసాద్ అన్నారు గురువారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు ఎవరైనా బాల్య వివాహాలు చేసిన ప్రోత్సహించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ…

Read More
Drinking water shortages due to scorching sun

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు జహీరాబాద్ నేటి ధాత్రి: న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో త్రివమవుతున్నది రేజింతల్ మంచి నీటి కొరతతో ప్రజలు తిరిగివ ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని మంచి నీటి బోర్లు చెడ్డీ పోయాయి నేలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు దాంతో వేసవి ప్రారంభంలోనే రేజింతల్ లో నీటి ఎద్దడి మొదలైంది తాగునీటి కోసం బిందెలు పట్టుకొని వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాల్సిన వస్తుందని మహిళలు వాపోతున్నారు ప్రతిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి…

Read More
MLA

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ నేటి ధాత్రి: మన్నపుర్ గ్రామంలోని ఏస్. వి. కె ఫంక్షన్ హాల్ లో జరిగిన. కొంగల్ అంజన్న గారి కుమారుడి కొంగల్ వెంకట్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన. శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్…

Read More
Sri Sai Degree College students' praise.

శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. నేటి ధాత్రి భద్రాచలం : కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన 1వ,3వ,5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్ష ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యంత మెరుగైన ప్రతిభను కనబరిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన 1వ,3వ,5వ సెమిస్టర్ విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో మొదటి సెమిస్టర్ విద్యార్థిని పుట్టి స్వాతి 8.94 బి.యస్.సి. (యమ్ పి.సియస్), ద్వితీయ స్థానంలో మూడవ సెమిస్టర్ విద్యార్థిని యస్. వినీషా 8.72…

Read More
MLA

ఉప్పు ఆంజనేయులు సన్మానించిన ఎమ్మెల్యే.

ఉప్పు ఆంజనేయులు సన్మానించిన ఎమ్మెల్యే నాగర్ కర్నూలు  నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మల్లికార్జున సత్రం డైరెక్టర్ ఉప్పు అంజనేయులు జన్మదిన వేడుకలను హైదరాబాదులో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ఆంజనేయులుకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున అన్న సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్,, డైరెక్టర్లు బచ్చు రామకృష్ణ, ఆగిరి రవి, మేడిశెట్టి సురేష్,మిరియాల…

Read More
error: Content is protected !!