Reserve Bank of India

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )     సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు TGSWR గురుకుల కళాశాల చిన్న బోనాల నందు డిజిటల్ పేమెంట్స్ మరియు సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.     ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి జయరాజ్ మాట్లాడుతూ ,బ్యాంకింగ్ సేవలను సులభంగా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అని,యూపీఐ…

Read More
students

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు కృషి చేయాలి

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి* మొగులపల్లి నేటి ధాత్రి   మొగుళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మొగులపల్లి ఎస్సై బి అశోక్ ఆదేశాలతో ఏఎస్ఐ రాజేశం మత్తు పదార్థాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజేశం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి విద్యార్థులు మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు సర్వ నాశనం అయితాయని వారు…

Read More
admitted

చదివిన పాఠశాలపై మమకారంతో.!

చదివిన పాఠశాలపై మమకారంతో..తన కుమారునికి అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన తల్లి -తల్లిని సన్మానించిన ఉపాధ్యాయ బృందం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి   తాను పేదింటి కుటుంబంలో పుట్టినప్పటికీ..ప్రైవేట్ చదువులను చదివించలేని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం మిరిపూరి నాగరాణి అందరికీ ఆదర్శంగా నిలిచిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన మిరిపూరి మంజుల-సమ్మయ్య…

Read More
citizens

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి ★డాక్టర్ రమ్య జహీరాబాద్ నేటి ధాత్రి:   జహీరాబాద్/ఝరాసంగగం: గురువారం రోజు టీబి ముక్త్ భారత్ అభియాన్‌ను వాస్తవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల వైద్యాధికారి రమ్య మాట్లాడుతూ, ‘టీబి-ముక్త్ భారత్ అభియాన్’ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం అన్ని పౌరుల విధి అని అన్నారు. ఎందుకంటే మన దేశంలోని అన్ని ఇతర అంటు వ్యాధుల…

Read More
CH Ramesh Babu.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు భూపాలపల్లి నేటిధాత్రి       గురువారం అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు….

Read More
District SP

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి జిల్లా ఎస్పీ వనపర్తి నెటిదాత్రి :       వనపర్తి జిల్లాలో నిషా కొరకు ఎవరైనా డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు 100 1908 పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే డ్రగ్స్ గాన్ oజాయ్ వాడే వారిపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు . యువకులు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు వాడి…

Read More
Narsampet town.

నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే.

నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే.. నాళాలు ఆక్రమణతో రోడ్ల పైన వర్షపు నీరు.. చిన్న వానపడితే చాలు చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు నర్సంపేట నేటిధాత్రి:   నర్సంపేట పట్టణంలో ప్రధాన రహదారులు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న దుకాణ యాజమానులు ఎక్కడికక్కడ నాళాలు ఆక్రమించడంతో చిన్న వానకే రోడ్ల పైన నీళ్ళు నిలిచి చెరువులను తలపించే పరిస్థితి నెలకొన్నది. మున్సిపాలిటీ అధికారుల కలిసన్నల్లో కడుతున్న నూతన భవనాల పట్ల…

Read More
DT Abbas and IT Person Naveen.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. భూపాలపల్లి నేటిధాత్రి       జిల్లాలోని ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా ఎన్నికల అధికారి అండ్ కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాములో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని,…

Read More
Drugs.

మత్తు వద్దు భవితే ముద్దు.

మత్తు వద్దు భవితే ముద్దు జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ సేవ్ టు లైఫ్ మత్తు పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ మత్తుకోసం నిండు జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More
Congress

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. చిట్యాల, నేటిధాత్రి ;         జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లోని చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కంచర్ల రాంబాబు గారి తండ్రి (కంచర్ల పోశాలు) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్నిగురువారం చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* పరామర్శించి వారి ఆత్మకు మనస్పూర్తిగా శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ సీనియర్ మరియు యూత్…

Read More
Dr. Ravi Teja.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…         భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని శ్రీరంగాపురం గ్రామంలో డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య శిబిరం నిర్వహించే వ్యాధులతో బాధపడుతున్నవారు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా శానిటేషన్, నీటి నిల్వలు ఆయిల్ బాల్స్ రిలీజ్ , బ్లీచింగ్ చల్లించడం పంచాయితీ కార్యదర్శి సాయి కృష్ణ…

Read More
Students as part of Anti-Drug Day.

భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం. యాంటీ డ్రగ్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గితే, అధికారులు సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )         సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్…

Read More
Anti-drug awareness.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోలో బుధవారం మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోత్క పల్లి – కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందన్న సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పై దికొండ రమేష్…

Read More
Zilla Parishad High School

విద్యార్థులు మధక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.

విద్యార్థులు మధక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి జహీరాబాద్ నేటి ధాత్రి:   విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిరి మండలం జిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత సంతకాల సేకరణ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అన్నర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రవీందర్ పాల్గొన్నారు.

Read More
National Highway.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు. జహీరాబాద్ నేటి ధాత్రి:       నారాయణఖేడ్ మీదుగా బీదర్, జహీరాబాద్ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పనులను కాంట్రాక్టర్ నాసిరకంగా చేపట్టడంతో వాహదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పిప్రి వద్ద రహదారిపై నాణ్యమైన మట్టి కాకుండా నల్లమట్టి వేయడం వల్ల బుధవారం రాత్రి కురిసిన చిరుజల్లులకే బురదమయంగా మారడంతో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వెళ్తున్న రోడ్డుపై వాహనం జారి పడిపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇక అంతే…

Read More
Private Education.

చదువు చారెడు,ఫీజులు బారెడు…

చదువు చారెడు,ఫీజులు బారెడు… ప్రైవేటు విద్య,ర్యాంకులు మిద్య… ప్రచారం ఆకాశం,చదువులో అధ్వాహ్నం… తల్లిదండ్రుల బలహీనత పెట్టు’బడి’… ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు ఆగడాలు… ఫీజుల దోపిడే ప్రైవేటుకు రాబడి… తల్లిదండ్రులలో నెలకొంటున్న గందరగోళం… దశాబ్దాలుగా ఇదే తీరు… విద్యాశాఖలో మార్పు రాదు… ప్రైవేటు విద్యా సంస్థల యూ ట్యూబ్ ప్రసారాలు… ప్రైవేటుకు వచ్చేది పదుల ర్యాంకులే… నిబంధనలు పట్టించుకోని ప్రవేట్ విద్యాసంస్థలు… అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు విలవిల… చేష్టలుడిగిన విద్యాశాఖ… మార్గదర్శకాలు పాటించని పాఠశాలపై చర్య…

Read More
Childhood.

పేదరికం చిదిమేస్తున్న బాల్యం.

పేదరికం చిదిమేస్తున్న బాల్యం… బాల కార్మిక వ్యవస్థ చిట్టి చేతులను చిత్రహింసలు పెడుతుంది… భారమైన శ్రమకు బలైపోతున్న బాల బాలికల చేత పలక బలపం పట్టించాలి… పిల్లల బంగారు భవిశ్యత్తు కు బాటలు వేద్దాం… పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి… చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలి… బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి… నేటి ధాత్రి: మహబూబాబాద్-గార్ల:-ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి,కార్మికులుగా…

Read More
journalist Srikanth Reddy.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన గణపురం నేటి ధాత్రి     గణపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పత్రిక విలేకరులపై దాడి చేయడం అనైతికమైన చర్య అని మండల జర్నలిస్టులు, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి లు అన్నారు. తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం జరిగిన…

Read More
TR HSS president Chittempalli Balaraj.

కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన.

కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన టి ఆర్ హెచ్ ఎస్ ఎస్ అధ్యక్షుడు ◆ -సంగారెడ్డి జిల్లా టిఆర్ హెచ్ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ జహీరాబాద్ నేటి ధాత్రి:       సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెంబర్స్ 102, 103,ప్రభుత్వ భూమి 70 ఎకరాల గల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని పత్రిక ప్రకటన చూసి స్పందించిన తెలంగాణ రైతు…

Read More
Road accident

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం.. జహీరాబాద్ నేటి ధాత్రి:   ఝరాసంగం మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోహిర్ మండలం పీచర్యాగడ్ గ్రామానికి చెందిన జి.శ్రీకాంత్,డి.సాయి హేమంత్ లను ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,పరామర్శించిన వారిలో చల్లా శ్రీనివాస్ రెడ్డి,శికారి గోపాల్,గాళ్ రెడ్డి,సి.యం.అశోక్ రెడ్డి,చిన్నా,దిలీప్, తదితరులు…

Read More
error: Content is protected !!