సర్వే నెంబర్ 327″ లో “పైకి” అనే పదంతో “భూ” కుంభకోణం.!

రేవంత్ చెప్పినప్పుడు లెక్క 2000 కోట్లు.. నేడు మార్కెట్ లెక్క 3000 కోట్లు.! ఆనాడు లేఅవుట్ రద్దు చేయాలని భూ ఆక్రమణ పై పోరాడిన పిసిసి చీఫ్ “రేవంత్” నేడు చక చకా నడుస్తున్న లేఅవుట్ పనులు లేఅవుట్ “పర్మిషన్ కావాలా నాయనా”.? చీఫ్ సెక్రటరీ కి లేఅవుట్ పర్మిషన్ కి అప్లై చేసుకుంటే కండిషన్లతో పర్మిషన్ ఇచ్చేశాడు. మున్సిపాలిటీ దాకా వద్దు చీఫ్ సెక్రటరీయే ముద్దు. గత ప్రభుత్వంలో జరిగిన “భూ దందా”. 3000 కోట్ల…

Read More

ఎంపీ వద్దిరాజు ఇల్లందు పర్యటన

కేసీఆర్ గారు ప్రధాని అవుతారు,అందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి:ఎంపీ రవిచంద్ర కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది:ఎంపీ రవిచంద్ర కేసీఆర్ గారు తెలంగాణను నంబర్ 1రాష్ట్రంగా తీర్చిదిద్దారు:ఎంపీ రవిచంద్ర ఇల్లందు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది:ఎంపీ రవిచంద్ర ఇంఛార్జిగా పెత్తనం చేసేందుకు రాలే, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అందరిని సమన్వయం చేస్త:ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా మొట్టమొదటి సారి ఇల్లందు విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అపూర్వ స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు లోకసభ సభ్యులు కవిత,…

Read More

నేటిధాత్రి కృషి ఫలించింది. శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందింది.‌

నేటిధాత్రి హనుమకొండ హసన్పర్తి మండలం సిద్దాపూర్ గ్రామం నేటిధాత్రి కృషి ఫలించింది. శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందింది.‌ సిద్దాపురం గ్రామానికి చెందిన శ్రీలత గురించి నేటిధాత్రి ప్రత్యేక కథనం ప్రచురించింది. దాంతో దివ్యాంగుల సంస్థ స్పందించింది. శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి లు శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందజేశారు. ఆమె కళ్లలో ఆనందం నింపారు. దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఆరూరి…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లును సోనియా గాంధీ మర్చిపోయారు: కవిత

అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని, మరింత సమ్మిళిత ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలని ఇటీవల శ్రీమతి కవిత విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు సంబంధించిన అంశాలను చేర్చాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లును విస్మరించడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. “X” (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో, ఆమె తన నిరాశను వ్యక్తం చేసింది, “మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్లమెంటరీ…

Read More

హైదరాబాద్: గణేష్ చతుర్థి ఉత్సవాలకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టాయి.

హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలు మరియు నిమజ్జన ఊరేగింపును విజయవంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), HMDA మరియు HMWS&SB సహా ఇతర మునిసిపల్ విభాగాలు అన్ని ఏర్పాట్లను చేపట్టాయి. బుధవారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, హెల్త్‌ వింగ్‌, అగ్నిమాపక శాఖ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు శాఖలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య జరిగిన సమన్వయ సమావేశంలో గద్వాల మేయర్, గద్వాల మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ రాజీ, చర్యలు తప్పవన్నారు….

Read More

గ్లోబల్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది

ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటైన DP వరల్డ్, తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టి తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం దుబాయ్‌లో గ్రూప్ ఇవిపి (కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) అనిల్ మోహతాతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు. సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో పాటు రూ.165 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోను ఏర్పాటు చేయనుంది. కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో…

Read More

హరితహారం మొక్కలు పంపిణీ చేసిన మేయర్ బుర్ర మహేందర్ గౌడ్

గండిపేట:ప్రతి ఒక్కరు హరితహారం మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని పెంచేందుకు కృషి చేస్తే రాబోవు తరాలకు మంచి వాతావరణం అందుతుందని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ తెలిపారు.శుక్రవారం బండ్లగూడ జాగిర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ వార్డు స్పెషల్ బ్లాక్,సి బ్లాక్ లలో హరితహారంలో భాగంగా మొక్కలను పంపిణి చేసిన బి.జె.ఎం.సి.మేయర్ బుర్ర మహేందర్ గౌడ్.ఈ కార్యక్రమంలో హఫీజ్ ఖాన్, సుమన్,నదీం,బిల్ కలెక్టర్ అస్లం,కాలనీ వాసులు పాల్గోన్నారు.

Read More

జూటా మాటల..జూటా పార్టీ.. బిజెపి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఎంపీ రవిచంద్ర కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర కాళేశ్వరంకు 86పైసలు కూడా కేంద్రం ఇవ్వలే:ఎంపీ రవిచంద్ర రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది:ఎంపీ రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర “నేటిధాత్రి” న్యూఢిల్లీ అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా…

Read More

అక్రమంగా తరగాలిస్తున్న 28 క్వింటాళ్ల నల్ల బెల్లం,50 కిలోల పటిక పట్టివేత

ముగ్గురు వ్యక్తుల అరెస్టు, వాహనం సీజ్ – కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: 58 బస్తాల అక్రమ నల్లబెల్లం,పటికను రవాణా చేస్తున్న అశోక్ లేయలాండ్ వాహనంను, ముగ్గురు నేరస్థులను పట్టుకున్నట్టు కేసముద్రం ఎస్సై కోకిల తిరుపతి వెల్లడించారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కల్వల గ్రామంలో కేసముద్రం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఎండి అమీర్ ఇంటి వద్ద అనుమానస్పదంగా ఉన్న అశోక్ లేయలాండ్ వాహనంను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 2,85,000/- విలువ గల…

Read More

ఖబడ్దార్ రేవంత్ ! తెలంగాణ రైతులకుక్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న – నారబోయిన రవి ముదిరాజ్ నేటిధాత్రి మునుగోడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసనగా నేడు మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం…

Read More

*అభ్యర్థుల ఎంపికలో భట్టి కీ రోల్…నివేదిక కోరిన రాహుల్..?*

Rahul Gandhi gave importance to Bhatti : తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు. ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా…

Read More

కాంగ్రెస్ “గ్యారంటీ” తో కొత్త మలుపు… బీఆర్ఎస్ లో కుదుపు

Congress Party : తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో  తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా…

Read More

భట్టికి రాహుల్ ప్రాధాన్యత…ఒకే కారులో గన్నవరంకు..మంతనాలు

Khammam Janagarjana Sabha  Update : ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను…

Read More
janagarjana Sabha

*కాంగ్రెస్ మేనియా..హోరెత్తుతున్న పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌*

Janagarjana Sabha In Khamma : తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖ‌మ్మం న‌గ‌రం వైపే ప‌రుగులు తీస్తున్నాయి. అగ్ర‌నేత రాహుల్ గాంధీనే భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ముగింపు స‌భకు హాజ‌రవుతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు…

Read More

*ఖమ్మం వైపు ఢిల్లీ చూపు … ప్రగతి భవన్ లో తర్జన భర్జన*

Janagarjana Sabha in Khammam on July 2 : ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ…

Read More

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. ఖమ్మం సభపై భారీ అంచనాలు

Congress wave in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు – తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించిన అంశం. భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ను తరలి వచ్చేలా చేసింది కూడా ఇదే అంశం. 109 రోజుల పాటు మండుటెండల్లో 1300 కిమీ…

Read More

*తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్..ఖమ్మం జనగర్జన..భట్టికి అరుదైన గుర్తిం పు*

    People’s March record : ఆ ఒక్క అడుగు నేడు కాంగ్రెస్కు పునర్జీవం అయిం ది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిం ది. ఉద్య మాన్ని తలపిం చేలా పీపుల్స్ మార్చ్ సాగిం చిన పోరాట యోధుడు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుం ది. భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారిం ది. కేడర్ లో జోష్ పెం చిం ది. ఎన్ని కల వేళ సమరానానికి…

Read More

భట్టి పాదయాత్ర పై రాహుల్ ఆరా.. ప్రశంసలు

Rahul Gandhi enquiry about the Bhatti Vikramarka People’s March : తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర…

Read More

*రేవంత్ వెనుకబడ్డావ్.. సమన్వయం ఏదీ..రాహుల్ క్లాస్*

Rahul Gandhi’s take class to Revanth  : టీపీసీసీ చీఫ్ రేవంత్కు  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నా రు. పార్టీని నడిపించాల్సి న వాడిని నీవే వెనకబడుతున్నా వు  అంటూ సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లు  తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొ న్నట్లు సమాచారం . పార్టీ  పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న…

Read More

ఫ్రస్ట్రేషన్ పీక్..బీజేపీ బెదిరింపుల రాజకీయం

  BJP Politics : బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ, హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో…

Read More