Shiva temple.

శివాలయ పునర్నిర్మాణానికి 3లక్షల విరాళం.

శివాలయ పునర్నిర్మాణానికి 3లక్షల విరాళం. చిట్యాల, నేటిధాత్రి :   చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఏలేటి రామయ్య పల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు ఏలేటి రాంరెడ్డి జ్ఞాపకర్థం వారి కుమారులు అయినటువంటి ఏలేటి రాజు – ప్రసన్న, మరియు శ్రీనివాస్ – జమున దంపతులు శివాలయానికి విరాళంగా 300116/- రూపాయలు అక్షరాల (మూడు లక్షల నూట పదహారు రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ…

Read More
MLA .

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు..!

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు – తమ కాల్ నేను అభివృద్ధి చేసే నాయకులు కావాలి : స్థానిక కాలనీ మహిళలు మల్కాజిగిరి నేటిధాత్రి 05 ఏప్రిల్ 41 సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్న , కేవలం రోడ్లు, మోరీలు తప్ప తమ బస్తీకి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని, ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి…

Read More
MRPS

ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి దళిత సింహం జగ్జీవన్ రామ్-ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పరకాల నేటిధాత్రి   పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత…

Read More
Distribution of fine rice.

సన్న బియ్యం పంపిణీ.

సన్న బియ్యం పంపిణీ.  నిజాంపేట, నేటి ధాత్రి   మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు ఆధ్వర్యంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం…

Read More
MPDO office

బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

ఎంపీడీవో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read More
Elderly woman dies.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి. నల్లబెల్లి, నేటి ధాత్రి:   ఎండ వడదెబ్బతో మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాంబలక్ష్మి (80) వడదెబ్బతో తీవ్ర అస్తవతకు గురై ఉదయం మరణించింది విషయం తెలుసుకున్న. గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల రాజ్ కుమార్ పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు అనంతర o మృతురాలి కుటుంబ సభ్యులకుతన ప్రగాఢ సానుభూతి తెలియజేసి…

Read More
MRO office

జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.

ఎమ్మార్వో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో అధ్యక్షతన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు ఫోటోలకు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read More
Jagjivan Ram's services.

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి.

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి. రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)   దివంగత బాబు జగ్జీవన్ రామ్ సెవెన్ మరువలేనివని రామాయంపేట లైన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలో ఆయన 117వ జయంతి వేడుకలను నిర్వహించారు. బడుగు బలహీనవర్గాల కోసం ఆయన ఎంతో సేవ చేశారని ఆయన సేవలు మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నాయకులు. ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దేమే యాదగిరి, కైలాష్ తదితరులున్నారు.

Read More
Congress Party

జై బాపు జై భీమ్ జై సంవిధానం.!

భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు జై భీమ్ జై సంవిధానం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ గణపురం నేటి ధాత్రి     గణపురం మండలంలో శనివారం రోజున గొల్లపల్లి బస్వ రాజుపల్లి రవినగర్ జంగుపల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు…

Read More
Congress Party.

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.!

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండలం చిర్రావంచ చింతల్ తనా పద్మ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నమన్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈరోజు 05.04.2025. రోజున తంగళ్ళపల్లి మండలంలో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.. కార్యక్రమంలో భాగంగా…

Read More
Congress

దళితుల హక్కుల కోసం పోరాడిన DR జగ్జీవన్ రామ్.

దళితుల హక్కుల కోసం పోరాడిన సంఘసంస్కర్త డాక్టర్ జగ్జీవన్ రామ్ ఆయన జీవితం యువతకు స్ఫూర్తి దాయకం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట నేటిధాత్రి:     సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు గొప్ప సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ…

Read More
MLA.

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన.!

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్. నేటి ధాత్రి:   డా; బాబా జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు.  ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప…

Read More
BJP leaders

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం.

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం చేసిన బీజేపీ నేతలు వనపర్తి నేటిదాత్రి : హిందూ రాష్ట్ర సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్ శ్రీమతి నారాయణ దాస్ జ్యోతి రమణ దంపతులను ఎంపికైనందున వనపర్తి పట్టణ 11 వ వార్డు రామ్ నగర్ కాలనీ కి చెందిన కాటమోనీ కృష్ణ గౌడ్ బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో 11వ వార్డు రాంనగర్…

Read More
Temple

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల.

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు జహీరాబాద్. నేటి ధాత్రి:   ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధా, అనిల్ కుమార్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో శివ రుద్రప్ప హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర పాల్గొన్నారు.

Read More
Sita Rama

సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు.

సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు వనపర్తి నేటిదాత్రి :   వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాంనగర్ కాలనీ లో శ్రీ సీతారాముల దేవాలయానికి సౌండ్ పొంగలు స్టాండ్ మైక్స ఆమ్ప్ల ప్లేయర్ ఇతర సామాగ్రి దాతలు ఇచ్చారని వనపర్తి బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అశ్విని రాధ ఒక ప్రకటనలో తెలిపారు దాతలు అశ్విని రాద అశ్విని భగవంతు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పట్టణ అధ్యక్షుడు…

Read More
BRS Party

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.!

సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )   సిరిసిల్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా తోట ఆగయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశయ జ్యోతిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల నుండి…

Read More
Occasion.

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక. 

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక.  అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు నడికూడ,నేటిధాత్రి మండలంలోని కౌకొండ గ్రామ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవ నూతనకమిటీని శనివారం రోజున ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులుగా దౌల్తాబాజి రాజేశ్,ఇల్లందుల నాగరాజు, ప్రధానకార్యదర్శిగా గురిజాల తిరుపతి, సహాయకార్యదర్శిగా గోల్కొండ రాకేష్,కోశాధికారి రుషాగాని శ్యామారావు, గౌరవసలహాదారులుగా లింగాల తిరుపతి, దౌల్తాబాజి చందర్ రావ్, గుబిరె సుధాకర్ రావు, దంచనాల కర్నాకర్,దౌల్తాబాజి రాజేందర్,ప్రచార కార్యదర్శులుగా సోషల్ మీడియా పేర్వాల ప్రవీణ్…

Read More
Celebrations.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)   సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.   ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి…

Read More
Dasari Anjaiah,

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కరీంనగర్, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన దళిత నాయకులు పూడూరి మల్లేశం. ఈకార్యక్రమంలో పురాణం రమేష్, కొలిపాక కమలాకర్, దాసరి అంజయ్య, కల్లెం తిరుపతి, అమరగోండ బీరయ్య, దాసరి గంగయ్య, దాసరి శేఖర్, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Read More
MLA.

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. జహీరాబాద్. నేటి ధాత్రి:   బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు , ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి ,న్యాల్కల్ మాజి జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ ,పాక్స్ చైర్మన్…

Read More
error: Content is protected !!