Congress Party

గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

మర్యాదపూర్వకంగా గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి:   తంగళ్ళపల్లి మండల నేరెళ్ల గ్రామపంచాయతీలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్. మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన. రైతు భరోసా. గ్రామంలో రైతులందరికీ సక్రమంగా పడుతుందా. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల.దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని. తరతరాలుగా పంటలు సాగు చేస్తూ జీవనోపాధి.పొందుతున్న రైతులకు రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత. అధికారులకు.సూచించారు అలాగే…

Read More
Register Cases Against illegal Millers.

అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!

అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”! రాష్ట్ర వ్యాప్తంగా “కోర్టులలో ప్రజా వాజ్యాలు” వేయాలని సమాలోచనలు! త్వరలో “కోర్టులను” ఆశ్రయించనున్న “ప్రజా సంఘాలు”.   అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు. “రైతులను” మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై “ప్రజా సంఘాల” ఆగ్రహం హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. “జాయింట్ కలెక్టర్” కూడా మోసం జరిగినట్లు “కమీషనర్‌”కు నివేదిక పంపడం జరిగింది….

Read More
Srinivas Yoga

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

భారతదేశంలోని అతి ప్రాచీనమైన యోగ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యోగా శిబిరాలను నిర్వహిస్తూ యోగానే తన ఇంటి పేరుగా మార్చుకున్న యోగ గురువు శ్రీనివాస్ యోగా తో సంపూర్ణ ఆరోగ్యం అని భావించి, సమాజమే దేవాలయంగా గత 25 సంవత్సరాలుగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఎన్నో లక్షలాది మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన యోగా గురువు పోశాల శ్రీనివాస్ అభినందనీయుడు. నేటి ధాత్రి:  …

Read More
8 Vasantalu

8 వసంతాలు’ ఎలా ఉందంటే.

8 Vasantalu Review: ‘8 వసంతాలు’ ఎలా ఉందంటే               ‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.    శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఫణీంద్ర నర్సెట్టి హిట్‌ అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం. సినిమా రివ్యూ: 8 వసంతాలు (8 Vasantalu Movie Review) విడుదల తేది: 20–6–2025 ‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర…

Read More
Yoga Day..

యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు.

యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు       హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది. జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే (Yoga Day) కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుడేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev…

Read More
Ghatikachalam

లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌.

స‌డ‌న్‌గా ఓటీటీకి.. లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌       ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఓ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రం ప‌క్షం రోజుల‌కే ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి షాకిచ్చింది నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా వాస్త‌వ‌ ‘హ‌ర్ర‌ర్’ ఘ‌ట‌న‌ల‌తో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ చిత్రం ‘ఘటికాచలం’ (Ghatikachalam). అమర్ కామెపల్లి (Amar Kamepalli) దర్శకత్వం వహించగా ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి…

Read More
Drug.

డ్రగ్స్ గంజాయి నివారణలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలి.

డ్రగ్స్ గంజాయి నివారణలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలి సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):   సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై రేపటి నుండి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని…

Read More
Rajinikanth

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!       కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ఇప్ప‌టికే లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన కూలీ ఆగ‌ష్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా నెల్స్ డైరెక్ష‌న్‌లో జైల‌ర్2 షూటింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండ‌గానే తాజాగా మ‌రో చిత్రాన్ని…

Read More
Body.

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు. నేడే అంత్యక్రియలు ముగిసిన 33 ఏళ్ల గాజర్ల కుటుంబ ప్రస్థానం. సెంట్రల్ కమిటీ సభ్యుడు హోదాలో మరణం. జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు. చిట్యాల నేటి ధాత్రి:   జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామానికి ఓ చరిత్ర ఉంది ఆ చరిత్ర నేటితో ముగియనుందా అనే సందేహం కలుగుతుంది వెలిశాల తల్లడిల్లుతుంది ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో…

Read More
Data Breach16

బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్..

బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్.. గూగుల్ సహా అనేక సంస్థల యూజర్ డాటా బట్టబయలు           యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 బిలియన్‌ల పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతమవడం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది. గూగుల్, యాపిల్, గిట్ హబ్,…

Read More
Farmer.

రైతు భరోసా పథకం.

రైతు భరోసా పథకం జహీరాబాద్ నేటి ధాత్రి:   ఝరాసంగం మండల ఆయా గ్రామాల ప్రజలకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు ధరఖాస్తు పెట్టుకోవడానికి .చివరి తేదీ 20 జూన్ 2025 శుక్రవారం.(వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం వానాకాలం 2025-26) 05.06.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలు: 1. పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ 2….

Read More
Health Minister.

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం.

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం ◆ ఏడాది గడవకుండానే రోడ్ కు మరమ్మ త్తులు. జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం నుంచి ఝరాసంగం మండలం కప్పాడు గ్రామం వరకు నిర్మించిన తారు రోడ్డు ఏడాది గడవకుండానే పాడవటం పై బిఎస్పి జిల్లా ఇంచార్జి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిహ్మ ఇలాకాలో సంబంధిత అధికారులు నాణ్యత ప్రమాణం పాటించకపోవడంపై బీఎస్పీ ఇంచార్జి మోహన్…

Read More
Urdu.

ఉర్దూ సైన్ బోర్డుకు విజయవంతమైన ప్రాతినిధ్యం.

ఉర్దూ సైన్ బోర్డుకు విజయవంతమైన ప్రాతినిధ్యం జహీరాబాద్ నేటి ధాత్రి:   మజ్లిస్ ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ మరియు జహీరాబాద్ జిల్లాలోని వివిధ సామాజిక నాయకులు ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూ భాషను విస్మరించారు. మజ్లిస్ ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ జహీరాబాద్ అధ్యక్షుడు ముహమ్మద్ అథర్ అహ్మద్ పార్టీ నాయకులు మరియు సామాజిక నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు మరియు సైన్ బోర్డు ఏర్పాటును నిలిపివేశారు మరియు ఉర్దూ సైన్ బోర్డు…

Read More
Rahul Gandhi's .

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి       మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా చిట్యాల ఎ ఎం సి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.అనంతరం రఫీ మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా ప్రతి గుండెను హత్తుకునేలా చేపట్టిన…

Read More
Government Sports Schools

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను ప్రారంభించిన.

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను..ప్రారంభించిన. ఎంఈఓ కాలేరు యాదగిరి కేసముద్రం/ నేటి ధాత్రి       తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలల ఎంపికలను(హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం స్టేషన్ నందు మండల ఎంఈఓ కాలేరు యాదగిరి గారు క్రీడ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇప్పుడు నిర్వహించే ఫిజికల్ పరీక్షలు తొమ్మిది విభాగంలో నిర్వహిస్తారని. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు, ఇందులో పాల్గొని ఈ పరీక్షలలో…

Read More
Congress

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు కేసముద్రం/ నేటి ధాత్రి             కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు మండలానికి చెందిన 13620 మంది రైతులకు 11 కోట్ల 83 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ…

Read More
Fake cotton seeds.

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న.

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న కోటపల్లి పోలీసులు జైపూర్,నేటి ధాత్రి:         మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో కోటపల్లి పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారితో కలిసి అంతరాష్ట్ర బ్రిడ్జి రాపనపల్లి వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా టాటా టియాగో కారులో తరలిస్తున్న1,45,800 రూపాయల విలువ గల 46.6 కిలోల నకిలీ…

Read More
Commission, DSP

అరెస్ట్ చేయకపోవడానికి కారణాలేంటి.!

అరెస్ట్ చేయకపోవడానికి కారణాలేంటి? నిజాంపేట్, నేటి ధాత్రి       నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు గాజులపల్లి స్వామి పై దాడి జరిగిన కేసు నమోదు చేసి డిఎస్పి ఇన్విస్టిగేషన్ చేసిన నిందితుని ఇంతవరకు అరెస్టు చేయలేదని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. నిధులను వెంటనే అరెస్టు చేయాలని కమిషన్ చైర్మన్ డి.ఎస్.పి కి కీరవాణి…

Read More
Donors

బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం

— బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం నిజాంపేట: నేటి ధాత్రి         ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 6 నుండి 19వ తేదీ వరకు కొనసాగిందని చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ముగింపు సన్మాన కార్యక్రమం లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన శ్రీకాంత్, మినరల్ వాటర్ అందిస్తున్న అంజా గౌడ్ లను…

Read More
SI Sulochana

గుడుంబా రవాణా చేస్తున్నా ఇద్దరి అరెస్ట్.

గుడుంబా రవాణా చేస్తున్నా ఇద్దరి అరెస్ట్   పరకాల నేటిధాత్రి       గురువారం రోజున పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద రూట్ వాచ్ నిర్వహించి నందిగామ రేలకుంట నుండి ఆత్మకూరు మండలంలోనికి ఆటోలో గుడుంబా రవాణా చేస్తున్న భూక్యా సుజాత, భూక్యా జగన్ అనే ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.వారిని అరెస్ట్ చేసి వారివద్దనుండి ఆటో (15)లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.ఈ రూట్ వాచ్ లో పాల్గొన్న వారు…

Read More
error: Content is protected !!