హద్నూర్ లో జూదమాడుతున్న ఇద్దరి జూదరులపై కేసు నమోదు…

హద్నూర్ లో జూదమాడుతున్న ఇద్దరి జూదరులపై కేసు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్ కల్ మండలం, హద్దునూర్ గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో జూదం ఆడుతున్న ఇద్దరు జూదరులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సుజిత్ తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జూదం ఆడుతుండగా వారి వద్ద నుండి రూ:3400 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన వారిలో స్థానిక పోలీసులు అభినయర్, సాయి కిరణ్, కిషన్, రవికుమార్ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version