మండల కేంద్రంలో వాడవాడ ప్రచారంలో కారు జోరు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వాడవాడల గడపగడప ప్రచారంలో పాల్గొన్న బి ఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలతో బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీ రామారావు చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో కేటీ రామారావును గెలిపించాలని కోరుతూ ప్రచారం సాగిస్తున్నారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు మైనారిటీ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *