
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ నీ గెలిపించాలని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ కుమార్ ని గెలిపించి మన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఎన్నో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గన్ని అభివృద్ధి పరిచారని అలాంటి వ్యక్తికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు