ఎమ్మెల్సీ అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ కి మద్దతుగా ప్రచారం

హసన్ పర్తి / నేటి ధాత్రి

ఈ నెల 27 న జరుగబోయే సార్వత్రిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ కి మద్దతుగా పలువురు ప్రచారం నిర్వహించారు. హన్మకొండ, భీమరం పలు పాఠశాలలో ఉన్న పట్టభద్రుల ను కలసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 33 వ నంబర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమం లో పీసరి ప్రసన్న, పరుష నాగలక్ష్మి, నలుముల సంజయ్, మామిడి రాఖీ, ఏతుపతి నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *