వనపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలి
డి ఎం కు వినతిపత్రం ఇచ్చిన ఐక్యవేదిక
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి బస్ డిపోలో బస్సుల సంఖ్య పెంచి వనపర్తి నుండి పుణ్యక్షేత్రలకు బస్ లను నడపాలని వనపర్తి జిల్లా
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్య ములో వనపర్తి డి ఎం కు ఇచ్చామని ,అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో.విలేకరుకు తెలిపారు దూర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వనపర్తి డి పో బస్ లు పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, మంత్రాలయం, శ్రీశైలం, తిరుపతి భద్రాచలం అరుణచలం వెంటనే బస్సులు నడపాలని వనపర్తి , మాజీ బిసి ఎమ్మెల్యేల గ్రామాలకు జయరాములు గ్రామం గుమ్మడం కు బాలకృష్ణయ్య గ్రామం చిట్యాల పెద్దమందడి మీదుగా మహబూబ్ నగర్ , హైదరాబాద్ కు బస్సులు నడుపాలని, పాత బస్టాండు నిర్మాణం చేయించి, ప్రయాణికులకు అందుబాటులో కి తీసుక రావాలని బస్ లు పో నీ మారుమూల గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు స్క్రాప్ బస్సులో స్థానంలో 20 బస్సులు వచ్చాయని అవి సరిపోక మరో 25 బస్సులు డిపోకు అవసరమని వెంటనే తెప్పించాలని ఎమ్మెల్యే మేగారెడ్డి, కలెక్టర్ ని ఒక ప్రకటన లో కోరారు
సతీష్ యాదవ్, వెంట వెంకటేశ్వర్లు, తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య, రాజ్ కుమార్, మన్యం నాయక్, రాము యాదవ్, శివకుమార్, పుట్టపాక బాలు తదితరులు ఉన్నారు