అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళన చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు
సోతుకు.ప్రవీణ్ బట్టు కరుణాకర్ కుమ్మరి రాజు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థల పిలుపులో భాగంగా బందు ఘనవిజయంగా జరిగింది. ఈ సందర్భంగా ఏ చేస్తే ఫస్టు ఉపాధ్యక్షులు సోతూకు ప్రవీణ్ కుమార్ ఎన్ ఎస్ యు ఐ బట్టు కరుణాకర్ ఎస్ఎఫ్ఐ కుమ్మరి రాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పైన సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టిఏ ను రద్దు చేయాలని కోరారు. నీటి పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలని అన్నారు. ఈ సందర్భంగా అన్ని విద్యార్థి సంఘాల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడి దిష్టిబొమ్మను దవనం చేశారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు నేరెళ్ల జోసెఫ్ మట్వాడ సురేష్, ప్రశాంత్ రాజేష్, ప్రేమ్, దిలీప్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు