కరెంటు షాక్ తో గేదె మృతి.

Electric shock Electric shock

కరెంటు షాక్ తో గేదె మృతి
జమ్మికుంట నేటిధాత్రి:

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ధర్మారం రెండవ వార్డులో శ్రీమతి మారపెల్లి పద్మ గారి పాడి గేద ప్రమాదవశాత్తు కరెంట్ పోలుకు కరెంటు సర్క్యూట్ కావడంతో గేద అక్కడికక్కడే మరణించడం జరిగినది సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగినది
మారపల్లి పద్మ ధర్మారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!