గణపురం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని బుద్ధారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ గండ్ర ఆగం రావు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత దేశ ప్రజల కోసం నిద్రలేని రాత్రులు గడిపి రాజ్యాంగాన్ని హక్కులను రిజర్వేషన్లను కల్పించారు అన్నారు స్త్రీ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చారని అన్నారు కులం మతం జాతి అనకుండా బహుజనులందరి కోసం పాటుపడిన విధానం గొప్పది అన్నారు అంబేద్కర్ గారిని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు కోరారు అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు కుర్రి సంపత్ ఉపాధ్యక్షులు ఉరడి మురళి ప్రధాన కార్యదర్శిగా చెలిమల్ల పవన్ కార్యదర్శి కడారి గణేష్ సహాయ కార్యదర్శిగా పెరుమల్ల రాంబాబు కోశాధికారి గుల్ల రాజకుమార్ ప్రచార కార్యదర్శి ఎండి యాకూబ్ పాషా గౌరవ సభ్యులు గుండు నారాయణ కుర్రి శంకర్ గడ్డం సాదయ్య కుర్రి స్వామి లా దల్ల బిక్షపతి రౌతు భద్రయ్య కుర్రి సుమన్ బొచ్చు శంకర్ సోమిడి దిలీప్ నాగేల్లి సాగర్ గడ్డం మహేందర్ సంఘీ సునీల్ పాల్గొన్నారు