వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ మంజుల మల్లేశం మార్కెట్ కమిటీ చైర్మన్ సరస్వతి ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయంలో వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఎంతో అభివృద్ధి పరిచారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణ సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్రావు గ్రామ శాఖ అధ్యక్షుడు కోడూరి శ్రీనివాస్ దొంతినేని చందర్రావు నమిలికొండ అంజి మల్లేశం గోపాల్ రావు తిరుపతి రావు కుమార్ జాన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!