ముత్తారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం

గడప గడపకు ప్రచారం నిర్వహించిన

వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు

ముత్తారం :- నేటిధాత్రి

ముత్తారం మండల కేంద్రంలో జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు ఆధ్వర్యం గడప గడప ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని, కారు గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీ తీసుకురావాలని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామం శాఖ అధ్యక్షులు అలువోజు రవీందర్ చారి,బేధ సంపత్,చల్ల రాజేందర్,చల్ల సమ్మయ్య,రాగుల రవీందర్,రాగుల రాజేశం,కలవైన బాలమల్లు,తూటి లచ్చయ్య,అమ్ము కుమార్,మారం రామ్ రెడ్డి,పరుపాటి వీరారెడ్డి,ఆల్గం రాజయ్య, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *