కొత్తగా వచ్చిన ఏసిపిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఏసిపి వెంకటేశ్వర్లును గురువారం రోజున బొకేతో,శాలువా కప్పి మర్యాదపూర్వకంగా కలిసిన జైపూర్ మండల్ జెడ్పిటిసి, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, మండల నాయకులు అందరు కూడా కలవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!