శాయంపేట ఎస్ఐ ని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

నేటిధాత్రి, వరంగల్

నూతనంగా విధుల్లో చేరిన శాయంపేట ఎస్ఐ ప్రమోద్ కుమార్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆకుతోట సమ్మిరెడ్డి, నేరేడుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మెన రమేష్, కాట్రపల్లి ఎంపీటీసీ ఉమా రఘు సింగ్, బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు పోరండ్ల చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!