ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కోరటపల్లి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బాగంగా రామడుగు మండల కేంద్రంలో సుంకె రవిశంకర్ సతీమని దీవెన పాల్గొని కారు గుర్తుపై ఓటు వేసి సుంకె రవిశంకర్ ని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో లక్ష్మిపూర్ సర్పంచ్ చిలుముల రజిత ప్రభాకర్, కోరటపల్లి గ్రామసర్పంచ్ దర్శన్ రావు, ఉపసర్పంచ్ ఎడవెల్లి శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ కవిత లక్ష్మణ్, జెడ్పీటీసీ మర్కొండ లక్ష్మీ కిష్టారెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ ఒంటెల మురళీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ జుపాక మునిందర్, ఆయా గ్రామశాఖ అధ్యక్షులు మేకల కిరణ్, వెల్పుల హరిక్రిష్ణ, ముచ్చంతల నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం మోహన్ రావు, కోలిపాక మల్లేశం, వార్డ్ మెంబర్స్ దాసరి రమేష్, మేకల ప్రశాంత్, మధుకర్, దుశేట్టి గోపాల్, దాసరి సన్నీ, ఉపాధ్యక్షులు కేసిరెడ్డి తిరుపతి రెడ్డి, మిరియాల తిరుపతి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూడురి మల్లేశం, ద్యావ బాపురెడ్డి, కనకం కనకయ్య, తోట నాగరాజు, నారెడ్డి మధుకర్ రెడ్డి, బండారి చంద్రయ్య, మూల సుధాకర్ రెడ్డి, దుట సతీష్, వొడ్నాల శ్రీధర్, దైవల ప్రశాంత్, పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *