
కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన సిందుజ రెడ్డి.!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కొప్పుల ఈశ్వర ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని వెల్గటూర్ మండల బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కోమటిరెడ్డి.సిందుజ రెడ్డి ముక్కట్రావుపేట్ గ్రామంలోనీ మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆగండ్ల తిరుపతి.ఉప సర్పంచ్ కరిడే మల్లవ్వ. గ్రామ శాఖ అద్యక్షుడు కూస మధుకర్. ప్రధాన కార్యదదర్శి కరిడే శేఖర్ .కొప్పుల ప్రసాద్. మ్యాకల రాజేశ్వరి. బత్తినీ వసంత.మ్యాకల్ నాగమణి మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు..