చేర్యాల నేటిధాత్రి..
బైరాన్ పల్లి లో బిఆర్ఎస్ కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో బాధపడుతూ చల్ల చంద్రారెడ్డి మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన జనగామ నియోజకవర్గ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి దులిమిట్ట బిఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి మల్లారెడ్డి తో కలిసి దూలిమిట్ట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చొప్పరి వరలక్ష్మి సాగర్ బైరాన్ పల్లి ఎంపీటీసీ నందనమైన నర్సింహులు మాజీ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు పురుషోత్తంతో కలసి మృతుని కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు ఇమ్మడి సంజీవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు కర్ర అరుణ, మాజీ ఎంపీటీసీ డాక్టర్ అంజయ్య, ఇమ్మడి భాస్కర్ రెడ్డి, పందిళ్ళ శ్రీనివాస్, కృష్ణ, బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు వార్డు సభ్యులు మాజీ వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,