గ్రామం లో బిఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం

నడి కూడ, నేటి ధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ఈరోజు నడికూడ మండలం వరికోల్ గ్రామం లోని శ్రీ రామలింగేశ్వర ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటిఇంటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి అని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గ్రామ ఇంచార్జి,దళితబంధు మండల కో ఆర్డినేటర్ కోడెపాక కరుణాకర్,వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, బీసీ సెల్ మండల అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షులు డైగ రాజు ,ప్రధానకార్యదర్శి రామంచ రాజేందర్,బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బుజంగారావు,మాజీ ఎంపీటీసీ పర్ష కుమారస్వామి, గ్రామ రైతు కో ఆర్డినేటర్ దొగ్గేల కుమారస్వామి,గ్రామ ఉపాధ్యక్షులు దొగ్గేల వీరన్న, మండల యూత్ ఉపాధ్యక్షులు రామంచ నరేష్,గ్రామ యూత్ అధ్యక్షులు ఇనుగాల వంశీ, వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు, బిఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొ్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *