BRS Leaders Meet Malkajgiri MLA Marri Rajashekar Reddy
ఎంఎల్ఏ మర్రిని కలిసిన బిఆర్ఎస్ శ్రేణులు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 5 :
మల్కాజిగిరి అభివృద్ధి లక్ష్మని ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్బంగా ఆదివారం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ బిఆర్ఎస్ నేతలతో కలిసి ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్ రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీతా యాదవ్, బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, దేవయ్య గౌడ్, వీరేష్, సదానందం, జనార్దన్, అనిల్ కుమార్, రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.
