బోరు మోటారు ప్రారంభించిన ఎంపీపీ మానస రాజు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్.గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి రెండు లక్షల రూపాయలతో బోరు మోటర్ ప్రారంభించిన ఎంపీపీ పడిగల మానస రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకుసాపూర్ గ్రామంలో స్థానిక ఎంపీటీసీకరక వేణి కుంటయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ నుండి రెండు లక్షల నిధులతో నూతనంగా బోరుమోటర్ ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలు గ్రామస్తులు వినియోగించుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కురుమ రాజయ్య శ్రావణపల్లి బాలయ్య కనకయ్య ఎల్లం శ్రీనివాస్ కొమురయ్య వెంకటేష్, శ్రీనివాస్ మల్లారెడ్డి కృష్ణ యాదవ సంఘం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!