ముందుకొచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలిపిన బ్లడ్ మోటివేటర్ ముస్తఫా
పరకాల నేటిధాత్రి
యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణం హనుమకొండ జిల్లా లో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా పరకాల గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సూర రాజేందర్,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్, సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందచేయడం జరిగింది.ఈ రక్తదాన శిబిరం లో 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన రక్తదాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.ఈ కార్యక్రమంలో సూర రాజేందర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్,సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్,యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు )కానిస్టేబుల్ బొట్టు కమలాకర్,కోలా రాజేష్,ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్,అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్, సృజన,జ్యోతి,భావన , బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు,ఎస్.కె ముస్తఫా,అనిల్,ఆరిఫ్ , నాగరాజు,నదీమ్,ఆజాం, ఇమ్రాన్,సిద్దు,కలీం ,ఇర్ఫాన్ షరీఫ్,సంతోష్ , రేణికుంట్ల అనిల్,మహమ్మద్ అఫ్రోజ్,మహమ్మద్ ఫెరోజ్ , సద్దాం,విశాల్,జూపాక సిద్దు,మహమ్మద్ లూకమన్ , శివ సాయి,రబ్బాని ఖాన్, రియాజ్,నవనీత్,సుల్తాన్ పాషా,అఖిల్,ఫయాజ్ గౌస్ ఆనంద్ ఖాజా మొయినుద్దీన్ , ఊరటి రవికుమార్,యాద రవికుమార్,చెలిమల్ల అశోక్ కుమార్,తూనం రాము, సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్,మోడెం రాజశేఖర్ గౌడ్,నాగవెళ్ళి కార్తిక్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
