నూతన దంపతులను ఆశీర్వదించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి :

కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి సోదరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓర్సు వెంకన్న-సాయమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్-త్రివేణిల వివాహనికి టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నర్సంపేట మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ, టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఆడెపు రామదేవి, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ పద్మ బాయి, పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నాయకులు బీరం భాస్కర్ రెడ్డి, కొప్పు అశోక్, గద్ద అఖిల్, మేడం కుమార్, తక్కళ్లపల్లి ఉమాదేవి, బాణాల ప్రసన్న, గద్ద జ్యోతి, నకినబోయిన అమల, అడ్డగట్ల రాజేందర్, వాంకుడోత్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *