
అంతక్రియలో పాల్గొన్న బిజెపి మండల అధ్యక్షుడు నాగరాజు
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామం బీజేవైఎం మాజీ మండల అధ్యక్షుడు పంజాల కుమార్ గౌడ్ తల్లి పంజాల బక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందింది వారి అంత్యక్రియల్లో పాల్గొన్న టేకుమట్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ మండల నాయకులు కుందనపల్లి గ్రామ బూత్ అధ్యక్షులు సుంకర రామ్మోహన్ రావు, దొమ్మటి రవీందర్ గౌడ్ కుందనపల్లి మాజీ సర్పంచ్ పొన్నం చంద్రయ్య గౌడ్ . దేశేట్టి లక్ష్మయ్య , దేశెట్టి మహేందర్, రవీందర్ గ్రామస్తులు పాల్గొన్నారు