బిఆర్ఎస్ లోకి బిజెపి నేతలు…

మల్కాజిగిరి
15 నవంబర్

ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మల్కాజిగిరి సర్కిల్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఆర్. జితేందర్ రెడ్డి అన్నారు.బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ మల్లికార్జున నగర్ కి చెందిన పలువురు బిజెపి నేతలు స్థానిక కార్పొరేటర్ మేకల సునీతా రాము యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కండువా బిఆర్ఎస్ లోకి జితేందర్ రెడ్డి ఆహ్వానించారు.కార్యక్రమంలో నాయకులు వెంకన్న,రాము యాదవ్ సిద్ధిరాములు,పివి సత్యనారాయణ, మల్లేష్ యాదవ్,మడపాటి వీరేశం,బైరు అనిల్,జనార్ధన్,నాలిక వి.శ్రీనివాస్, వాసుదేవరావు,నగేష్ గౌడ్, బాచి, తోపాటు పార్టీలో చేరిన వారిలో గోవర్ధన్ రావు,వినోద్,దక్షిణామూర్తి,దత్తాత్రేయ గోపి,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *