
Vernamaneni Sridhar Rao
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సైకిళ్ల పంపిణీ…
తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్లో. తంగళ్ళపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెర్న్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన పురస్కరించుకొని మోడీ గిఫ్ట్ గా జడ్పిహెచ్ఎస్ స్కూల్ లోని విద్యార్థిని విద్యార్థులకు సైకిలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కింది స్థాయి నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవులు పొంది కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు బండి సంజయ్ కుమార్ బాటలో విద్యార్థిని విద్యార్థులు తమ భవిష్యత్తులో ఆయన ఆదర్శంగా తీసుకొని. చదువుతోపాటు ఆటపాటలతో. ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ప్రధానోపాధ్యాయులు చిలుముల శంకర్ స్వామి. ఎంఈఓ. రాజు నాయక్. వెంకటస్వామి. బిజెపి ప్రధాన బిజెపి మండల ప్రధాన కార్యదర్శిఇటుకల రాజేందర్. వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్. కోడం భవిత. సిలివేరి ప్రశాంత్. కలికోట చరణ్. ఇటికల మహేందర్. జలపతి. కృష్ణ. నందగిరి నవీన్. నులికొండ శ్రీనివాస్. అమరగుండ రాజు.. గోనపల్లి శ్రీనివాస్. రేగుల రాజు. బాల మల్లేశం. కట్ట తిరుపతి తదితరులు పాల్గొన్నారు