బాధ్యతలు స్వీకరించిన భూపాలపల్లి ఆర్డిఓ మంగిగ్లాల్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఆర్డిఓ మంగిలాల్ సోమవారం విధుల్లో చేరారు. లోక్ సభ ఎన్నికల బదిలీల్లో భాగంగా భద్రాచలంలో పని చేస్తున్న ఆయన ఇటీవల భూపాలపల్లి జిల్లాకు నియమితులయ్యారు. విధుల్లో చేరిన అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *