ఈరోజు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ప్రారంభించారు. అలాగే పెండింగ్ లో ఉన్న వీడిసిసి రోడ్డు పనులు ప్రారంభించాలి అని ఆదేశించారు. బస్తి ప్రజలు కలుషిత నీరు గురుంచి మేయర్ గారికి పిర్యాదు చేశారు వెంటనే జలమండలి అధికారుల తో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కించాల్సిందిగా కోరారు.