Banothu Sarangapani Attends Funeral in Rudragudem
అంతిమయాత్రలో పాల్గొన్న బానోతు సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని రుద్రగూడెం గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు నాన బోయిన బిక్షపతి సోదరుడు రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్, నాయకులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మురాల ప్రతాపరెడ్డి, నూటెంకి సారయ్య, నానబోయిన రాజారాం, మంద రాజిరెడ్డి, నునావత్ మంగ్య, కన్నెబోయిన దిలీప్, అనిశెట్టి వినోద్, తోట మొగిలి, రఘు సాల లింగయ్య, తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
