వేసవికాలం సమీపిస్తున్న వేళ చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలం సాయిబాబా టెంపుల్ దగ్గర ఓం శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, నర్రా రాము ,జాయింట్ సెక్రటరీ బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్, M D నవాబ్,కార్మిక శాఖ అధ్యక్షులు చుక్కా సుధాకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు, యూత్ ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర, మహిళా నాయకురాలు కేతినేని లలిత, మానే కమల మరియు ఓం శ్రీ సాయి యూత్ అసోసియేషన్ సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *