భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం సుభాష్ నగర్ కాలనీలో తలలో పెన్ను గుచ్చుకొని ఖమ్మం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన రియాన్షిక కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్రా రాము, కాసింబి, తదితరులు పాల్గొన్నారు