
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలంలో పోదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు