భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం రాములవారి దేవస్థానంలో ఈ రోజు సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన హంస వాహనాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దారు. గోదావరి తీరాన్ని అందంగా ముస్తాబు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామి జలవిహారం చేస్తుండగా వేద పండితులు మంత్రోచ్ఛారణలు గావిస్తారు…