భద్రాచలం నేటి ధాత్రి
కోరుతూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్ ఎదుట నిరసన నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో బాల నర్సారెడ్డి,బండారు శరత్ బాబు,వైవీ రామారావు,లక్ష్మి,లీలావతి,లక్ష్మణ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.