ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంధు విజయవంతం

జైపూర్ మండల్ సెక్రటరీ మెనుగు మణికంఠ

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ ఆదేశాల మేరకు జైపూర్ మండలం ఎన్ ఎస్ యు ఐ జనరల్ సెక్రటరీ మెనుగు మణికంఠ మాట్లాడుతూ నీట్, నెట్ పరీక్షల లీకేజీలపై సమగ్ర విచారణ చేసి అసమర్ధంగా నిర్వహిస్తున్న నెట్ 4 పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని అన్ని విద్యార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!