చర్లలో చైనా మాంజాపై నిషేధంసీఐ రాజవర్మఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్
చైనీస్ మాంజ పై నిషేధం ఉన్నందున ఎవరైనా చైనీస్ మంజా తో పతంగులు అమ్మిన ఎగురవేసిన అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి అత్యంత ప్రమాద కరమైన చైనీస్ మాంజ తో పతంగులు ఎగురవేయడం వల్ల ఆ మంజా తాకి వ్యక్తులు మరణించడం జరుగుతుంది కాబట్టి చర్ల మండలంలో వ్యాపారస్తులు అదేవిధంగా తల్లితండ్రులు పిల్లల విషయంలో జాగర్తగా ఉండి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అని పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు
