మేడిపల్లి జూలై 30
ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కు (ఏ.పి.ఎం.ఎస్) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
చిన్న పిల్లల నుండి ముసల్లమ్మల వరకు జరుగుతున్న దాడులు,హత్యలు, అత్యాచారాలు అగైత్యాలపై. అసెంబ్లీలో స్పందించాలని అలాగే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇప్పటివరకు తెలంగాణలో వివిధ సంఘాలు. ఉన్నప్పటికీ , మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాల విషయమై. అధికార పార్టీ నాయకుల దగ్గరికి తీసుకుపోలేని దురదృష్టం లో, ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ఏ.పి.ఎం ఎస్. జాతీయ అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు, మాట్లాడుతూ.గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు. కానీ, నికార్సైన గా ఉద్యమ ఆలోచనలతో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పూలన్ దేవి, అయి గొంతు ఎత్తి ప్రశ్నించే తత్వాన్ని ఎంచుకొని అడుగులు ముందుకు వేస్తున్న బాకారం లావణ్య, కి (ఏ.పి.ఎం.ఎస్) జాతీయ కమిటీ తరపున ఉద్యమాభి వందనాలు తెలిపినారు.